బడ్జెట్ 2025: ఐదు భారీ అంచనాలు

BUSINESS समाचार

బడ్జెట్ 2025: ఐదు భారీ అంచనాలు
UNION BUDGET 2025BUDGET EXPECTATIONSFYDUEL TAX
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 66 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 51%
  • Publisher: 63%

ఈ ఏడాది బడ్జెట్ పై ఉన్న ఐదు భారీ అంచనాల గురించి తెలుసుకుందాం.

యూనియన్ బడ్జెట్ 2025 కి కౌన్ డౌన్ ప్రారంభం అయ్యింది. ఈ సారి ఎలాంటి పథకాలు, కార్యక్రమాలు, లక్ష్యాలతో ప్రభుత్వం ముందుకు వస్తుందోనని దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఆర్థిక అభివృద్ధిని పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అధిగమించడానికి భారతదేశం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో.. ఈ ఏడాది బడ్జెట్ పై చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఆర్థిక వ్యవస్థను సానుకూల దిశలో నడిపిస్తామని భావిస్తున్నారు. ఈ ఏడాది బడ్జెట్ పై ఉన్న ఐదు భారీ అంచనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఫ్యూయల్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడం: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు 40 శాతం తగ్గాయి. అయినప్పటికీ ఎక్సైజ్ సుంకాల కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ పన్నులను తగ్గించడం వల్ల ద్రవ్యోల్బణం మరింత తగ్గుతుంది. అలాగే కుటుంబాలకు ఖర్చు చేసే శక్తి వినియోగం పెరుగుతుంది. గ్రామీణ వినియోగం ఆహార భద్రతను పెంచడం: గ్రామీణ వినియోగం రికవరీ అవుతున్నట్లు అనిపిస్తుంది. అయితే దీనికి మరింత మద్దతు అవసరం. ఎందుకంటే ఉపాధి హామీ పథకం రోజు వారి వేతనాలను 267 రూపాయల నుంచి 375 రూపాయలకు పెంచాలని ప్రతిపాదిస్తున్నారు. పీఎం కిసాన్ చెల్లింపులను ఏడాదికి 6000 నుంచి 8 వేలకు పెంచాలని కోరుతున్నారు. తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలు వారికోసం కన్జమన్స్ వోచర్స్ ప్రవేశపెట్టాలని సూచిస్తున్నారు. ఈ చర్యలు గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తిని మెరుగుపరచడంతో పాటు డిమాండ్ ను పెంచడం గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యం వృద్ధికి తోడ్పటు అందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఉపాధి కల్పన రంగాలకు మరింత ప్రోత్సాహం: నిరుద్యోగాన్ని తగ్గించేందుకు పరిశ్రమ నిపుణులు పలు రంగాలకు లక్ష్యాలను ప్రతిపాదించారు. ఇందులో గార్మెంట్, ఫుట్వేర్, టూరిజం, ఫర్నిచర్ రంగాలు ఉన్నాయి. ఈ రంగాలు శ్రమతో కూడుకున్నవి. గ్లోబల్ మార్కెట్లో భారతదేశాన్ని మరింత పటిష్టంగా ఉంచుతూ ఉద్యోగాలను సృష్టించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.పన్ను ఉపశమనం: ఏడాదికి 20 లక్షల వరకు సంపాదిస్తున్న వారికి ఎక్కువ ఆదాయ పన్ను మినహాయింపు ఇవ్వాలని ఇండస్ట్రీ లీడర్స్ పిలుపునిచ్చారు. ఈ చర్య డిస్పోజబుల్ ఇన్కమ్ ని పెంచుతుంద

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

UNION BUDGET 2025 BUDGET EXPECTATIONS FYDUEL TAX RURAL CONSUMPTION EMPLOYMENT GENERATION TAX RELIEF

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Encounter: దద్ధరిల్లిన దండకారుణ్యం.. ఛత్తీస్‎గఢ్ లో భారీ ఎన్‎కౌంటర్.. 12 మంది మావోయిసులు హతంEncounter: దద్ధరిల్లిన దండకారుణ్యం.. ఛత్తీస్‎గఢ్ లో భారీ ఎన్‎కౌంటర్.. 12 మంది మావోయిసులు హతంEncounter with Naxalites in Narayanpur: ఛత్తీస్‎గఢ్ లోని అబుజ్‌మద్‌లోని అటవీప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో 12మంది మావోయిస్టులు మరణించారు.
और पढो »

Low Pressure: నేడు తీవ్ర అల్పపీడనం.. ఈ జిల్లాలో వర్షాలు, జాగ్రత్తలు పాటించాలని ఐఎండి అలర్ట్Low Pressure: నేడు తీవ్ర అల్పపీడనం.. ఈ జిల్లాలో వర్షాలు, జాగ్రత్తలు పాటించాలని ఐఎండి అలర్ట్Another Low Pressure: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, మరోవైపు చలి స్థాయిలు పెరిగిపోతున్నాయి. ప్రధానంగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల భారీ వర్షాలు వివిధ ప్రాంతాల్లో పడుతున్నాయి.
और पढो »

Samsung Galaxy A15 5G బంగారు ఆఫర్! డీల్‌లో కొనండిSamsung Galaxy A15 5G బంగారు ఆఫర్! డీల్‌లో కొనండిసంగ్రాం గాలక్సీ A15 5G సెల్ఫొన్ లో భారీ డిస్కౌంట్ ఆఫర్స్ వస్తున్నాయి. రిలయన్స్ డిజిటల్ వెబ్సైట్ లో ఈ డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి.
और पढो »

Viral Video: చీరకట్టులో అందాలు ఆరబోస్తు.. పామును పట్టేసిన మహిళ.. నెట్టింట దుమ్మురేపుతున్న వీడియో..Viral Video: చీరకట్టులో అందాలు ఆరబోస్తు.. పామును పట్టేసిన మహిళ.. నెట్టింట దుమ్మురేపుతున్న వీడియో..Cobra snake Video Viral: మహిళ వట్టిచేతులతో భారీ సర్పాన్ని బంధించింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారింది.దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
और पढो »

17 అడుగుల భారీ కొండ చిలువ: హస్టల్ ఆందోళన17 అడుగుల భారీ కొండ చిలువ: హస్టల్ ఆందోళనసిల్చార్ లోని బాలికల హస్టల్ లో భారీ కొండ చిలువ కనిపించింది. ఆర్మీ సహాయంతో దాన్ని బంధించి అడవిలో వదిలేశారు
और पढो »

CM చంద్రబాబు నాయుడు PM మోదీని కలవడంCM చంద్రబాబు నాయుడు PM మోదీని కలవడంఆంధ్రప్రదేశ్‌కు భారీ కేటాయింపులు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సీఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.
और पढो »



Render Time: 2025-02-13 12:59:38