ఈ ఏడాది బడ్జెట్ పై ఉన్న ఐదు భారీ అంచనాల గురించి తెలుసుకుందాం.
యూనియన్ బడ్జెట్ 2025 కి కౌన్ డౌన్ ప్రారంభం అయ్యింది. ఈ సారి ఎలాంటి పథకాలు, కార్యక్రమాలు, లక్ష్యాలతో ప్రభుత్వం ముందుకు వస్తుందోనని దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఆర్థిక అభివృద్ధిని పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అధిగమించడానికి భారతదేశం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో.. ఈ ఏడాది బడ్జెట్ పై చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఆర్థిక వ్యవస్థను సానుకూల దిశలో నడిపిస్తామని భావిస్తున్నారు. ఈ ఏడాది బడ్జెట్ పై ఉన్న ఐదు భారీ అంచనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఫ్యూయల్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడం: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు 40 శాతం తగ్గాయి. అయినప్పటికీ ఎక్సైజ్ సుంకాల కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ పన్నులను తగ్గించడం వల్ల ద్రవ్యోల్బణం మరింత తగ్గుతుంది. అలాగే కుటుంబాలకు ఖర్చు చేసే శక్తి వినియోగం పెరుగుతుంది. గ్రామీణ వినియోగం ఆహార భద్రతను పెంచడం: గ్రామీణ వినియోగం రికవరీ అవుతున్నట్లు అనిపిస్తుంది. అయితే దీనికి మరింత మద్దతు అవసరం. ఎందుకంటే ఉపాధి హామీ పథకం రోజు వారి వేతనాలను 267 రూపాయల నుంచి 375 రూపాయలకు పెంచాలని ప్రతిపాదిస్తున్నారు. పీఎం కిసాన్ చెల్లింపులను ఏడాదికి 6000 నుంచి 8 వేలకు పెంచాలని కోరుతున్నారు. తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలు వారికోసం కన్జమన్స్ వోచర్స్ ప్రవేశపెట్టాలని సూచిస్తున్నారు. ఈ చర్యలు గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తిని మెరుగుపరచడంతో పాటు డిమాండ్ ను పెంచడం గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యం వృద్ధికి తోడ్పటు అందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఉపాధి కల్పన రంగాలకు మరింత ప్రోత్సాహం: నిరుద్యోగాన్ని తగ్గించేందుకు పరిశ్రమ నిపుణులు పలు రంగాలకు లక్ష్యాలను ప్రతిపాదించారు. ఇందులో గార్మెంట్, ఫుట్వేర్, టూరిజం, ఫర్నిచర్ రంగాలు ఉన్నాయి. ఈ రంగాలు శ్రమతో కూడుకున్నవి. గ్లోబల్ మార్కెట్లో భారతదేశాన్ని మరింత పటిష్టంగా ఉంచుతూ ఉద్యోగాలను సృష్టించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.పన్ను ఉపశమనం: ఏడాదికి 20 లక్షల వరకు సంపాదిస్తున్న వారికి ఎక్కువ ఆదాయ పన్ను మినహాయింపు ఇవ్వాలని ఇండస్ట్రీ లీడర్స్ పిలుపునిచ్చారు. ఈ చర్య డిస్పోజబుల్ ఇన్కమ్ ని పెంచుతుంద
UNION BUDGET 2025 BUDGET EXPECTATIONS FYDUEL TAX RURAL CONSUMPTION EMPLOYMENT GENERATION TAX RELIEF
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Encounter: దద్ధరిల్లిన దండకారుణ్యం.. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్.. 12 మంది మావోయిసులు హతంEncounter with Naxalites in Narayanpur: ఛత్తీస్గఢ్ లోని అబుజ్మద్లోని అటవీప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో 12మంది మావోయిస్టులు మరణించారు.
और पढो »
Low Pressure: నేడు తీవ్ర అల్పపీడనం.. ఈ జిల్లాలో వర్షాలు, జాగ్రత్తలు పాటించాలని ఐఎండి అలర్ట్Another Low Pressure: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, మరోవైపు చలి స్థాయిలు పెరిగిపోతున్నాయి. ప్రధానంగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల భారీ వర్షాలు వివిధ ప్రాంతాల్లో పడుతున్నాయి.
और पढो »
Samsung Galaxy A15 5G బంగారు ఆఫర్! డీల్లో కొనండిసంగ్రాం గాలక్సీ A15 5G సెల్ఫొన్ లో భారీ డిస్కౌంట్ ఆఫర్స్ వస్తున్నాయి. రిలయన్స్ డిజిటల్ వెబ్సైట్ లో ఈ డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి.
और पढो »
Viral Video: చీరకట్టులో అందాలు ఆరబోస్తు.. పామును పట్టేసిన మహిళ.. నెట్టింట దుమ్మురేపుతున్న వీడియో..Cobra snake Video Viral: మహిళ వట్టిచేతులతో భారీ సర్పాన్ని బంధించింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారింది.దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
और पढो »
17 అడుగుల భారీ కొండ చిలువ: హస్టల్ ఆందోళనసిల్చార్ లోని బాలికల హస్టల్ లో భారీ కొండ చిలువ కనిపించింది. ఆర్మీ సహాయంతో దాన్ని బంధించి అడవిలో వదిలేశారు
और पढो »
CM చంద్రబాబు నాయుడు PM మోదీని కలవడంఆంధ్రప్రదేశ్కు భారీ కేటాయింపులు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సీఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.
और पढो »