Chiranjeevi Received Padma Vibhushan Award: రాష్ట్ర‌ప‌తి చేతులు మీదుగా ప‌ద్మ‌విభూష‌ణ్ అవార్డు అందుకున్న చిరంజీవి..

Chiranjeevi Padma Vibhushan समाचार

Chiranjeevi Received Padma Vibhushan Award: రాష్ట్ర‌ప‌తి చేతులు మీదుగా ప‌ద్మ‌విభూష‌ణ్ అవార్డు అందుకున్న చిరంజీవి..
Draupadi MurmuPadma VibhushanChiranjeevi
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 50 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 40%
  • Publisher: 63%

Chiranjeevi Receives Padma Vibhushan: 2024 గణతంత్య్ర దినోత్సం సందర్భంగా కేంద్రంలోని న‌రేంద్ర మోదీ స‌ర్కారు చిరంజీవికి దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్‌తో గౌరవించింది.

Chiranjeevi Received Padma Vibhushan Award: రాష్ట్ర‌ప‌తి చేతులు మీదుగా ప‌ద్మ‌విభూష‌ణ్ అవార్డు అందుకున్న చిరంజీవి..

తాజాగా ఈ రోజు రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో జ‌రిగిన ప‌ద్మ అవార్డుల ప్ర‌ధానోత్స‌వంలో భాగంగా చిరంజీవి రాష్ట్ర‌ప‌తి చేతుల మీదుగా ఈ అత్యున్న‌త పుర‌స్కారాన్ని అందుకున్నారు.: కేంద్రంలోని న‌రేంద్ర మోదీ ప్రభుత్వం 2024 యేడాదికి గాను మ‌న దేశంలో దేశ రెండో అత్యున్నత పద్మ విభూషణ్ అవార్డుతో మెగాస్టార్ చిరంజీవిని గౌరవించింది. గతంలో కాంగ్రెస్ పార్టీ పద్మభూషణ్‌తో గౌరవించిన సంగతి తెలిసందే కదా. తాజాగా ఈ రోజు రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో జ‌రిగిన రెండో విడ‌త ప‌ద్మ అవార్డుల ప్ర‌ధానోత్స‌వంలో భాగంగా చిరంజీవి ..

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ నుంచి అక్కినేని నాగేశ్వరరావు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తర్వాత ఈ అవార్డు అందుకున్న‌ మూడో వ్యక్తి చిరంజీవి. ఈ అవార్డు కార్య‌క్ర‌మంలో చిరంజీవి భార్య సురేఖ‌తో పాటు కుమారుడు రామ్ చ‌ర‌ణ్‌, కోడలు ఉపాస‌స కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ వేడుక‌లో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా స‌హా ప‌లువ‌రు కేంద్ర మంత్రులు త‌మ బిజీ షెడ్యూల్లో ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. అటు సీనియ‌ర్ న‌టి వైజ‌యంతి మాల బాలికి కూడా రాష్ట్ర‌ప‌తి ప‌ద్మ‌విభూష‌ణ్‌తో గౌర‌వించారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Draupadi Murmu Padma Vibhushan Chiranjeevi Rastrapathi Bhavan Vishwambhara

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Chiranjeevi: పద్మ విభూషణ్ అవార్డు అందుకునేందుకు దిల్లీ బయలు దేరి వెళ్లిన చిరంజీవి..Chiranjeevi: పద్మ విభూషణ్ అవార్డు అందుకునేందుకు దిల్లీ బయలు దేరి వెళ్లిన చిరంజీవి..Chiranjeevi Padma Vibhushan: 2024 గణతంత్య్ర దినోత్సం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చిరంజీవికి దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్‌తో గౌరవించింది. తాజాగా ఈ అవార్డు స్వీకరించేందుకు చిరు.. కుటుంబ సభ్యులతో కలిసి దిల్లీ వెళ్లారు.
और पढो »

Chiranjeevi: నటుడు మహర్షి రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకో తెలుసా..Chiranjeevi: నటుడు మహర్షి రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకో తెలుసా..Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తన తోటి నటుడు మహర్షి రాఘవను సన్మానించారు. ఈయన ఎక్కువ సార్లు చిరంజీవి బ్లడ్ బ్యాంకులో ఎక్కువసార్లు రక్తసానం చేసిన వ్యక్తిగా రికార్డులకు ఎక్కారు.
और पढो »

करेंट अफेयर्स 23 अप्रैल: नोवाक जोकोविच लॉरियस वर्ल्ड स्पोर्ट्समैन ऑफ द ईयर 2024, वेंकैया नायडू समेत 3 को पद...करेंट अफेयर्स 23 अप्रैल: नोवाक जोकोविच लॉरियस वर्ल्ड स्पोर्ट्समैन ऑफ द ईयर 2024, वेंकैया नायडू समेत 3 को पद...Current Affairs Novak Djokovic Laureus World Sportsman of the Year 2024, 3 including Venkaiah Naidu awarded Padma Vibhushan, Current Affairs April, Current Affairs 2024
और पढो »

Padma Award: वेंकैया नायडू समेत कई हस्तियां पद्म पुरस्कारों से सम्मानित; राष्ट्रपति मुर्मू ने दिए अवॉर्डPadma Award: वेंकैया नायडू समेत कई हस्तियां पद्म पुरस्कारों से सम्मानित; राष्ट्रपति मुर्मू ने दिए अवॉर्डPadma Award: वेंकैया नायडू समेत कई गणमान्य जन पद्म पुरस्कारों से नवाजे गए; राष्ट्रपति मुर्मू ने किया सम्मानित
और पढो »

Chiranjeevi Message: పవన్‌ను చూస్తే గుండె తరుక్కుపోతుంది.. ఓటేసి గెలిపించండి చిరంజీవి పిలుపుChiranjeevi Message: పవన్‌ను చూస్తే గుండె తరుక్కుపోతుంది.. ఓటేసి గెలిపించండి చిరంజీవి పిలుపుMega Star Chiranjeevi Video Message To Pithapuram Voters: తమ్ముడిని చూస్తే గుండె తరుక్కుపోతుంది.. దయచేసి పవన్‌ కల్యాణ్‌ను గెలిపించాలని మెగాస్టార్‌ చిరంజీవి పిఠాపురం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పవన్‌ గెలుపు కోసం చిరంజీవి వీడియో సందేశం విడుదల చేశారు.
और पढो »

Zakir Husain: రాష్ట్రపతి పదవిలో ఉండగా మరణించిన మొదటి వ్యక్తి.. జాకీర్ హుస్సేన్ జీవిత చరిత్ర ఇదే..!Zakir Husain: రాష్ట్రపతి పదవిలో ఉండగా మరణించిన మొదటి వ్యక్తి.. జాకీర్ హుస్సేన్ జీవిత చరిత్ర ఇదే..!Zakir Husain Death Anniversary: భారతదేశపు మొదటి ముస్లిం రాష్ట్రపతి, పదవిలో మరణించిన మొదటి భారత దేశ ప్రథమ పౌరులు జాకీర్ హుస్సేన్ (ఫిబ్రవరి 8, 1897 - మే 3, 1969). ఆయన మే 13 1967 నుంచి మరణించినంత వరకు రాష్ట్రపతి పదవిలో ఉన్నారు. భారత 3వ రాష్ట్రపతి జాకీర్ హుసేన్ హైదరాబాదు (భారతదేశం)లో జన్మించారు.
और पढो »



Render Time: 2025-02-19 09:56:31