AP Pay Power Bill In Phonepe: ఆంధ్ర ప్రదేశ్ లో కరెంట్ బిల్లుల చెల్లింపు విషయంలో డిస్కమ్ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. గతంలో మాదిరిగానే వినియోగ దారులు ఫోన్ పేలలో తమ కరెంట్ బిల్లులను కట్టుకొవచ్చని తెలిపారు.
Electricity Bills: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మళ్లీ ఫోన్ పేలో కరెంట్ బిల్లులు.. కీలక నిర్ణయం తీసుకున్న డిస్కమ్ అధికారులు..
సాధారణంగా ఫోన్ పే, గుగూల్ పే వంటి ప్లాట్ ఫామ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఆన్ లైన్ లలో అన్నిరకాల చెల్లింపులు చేస్తున్నారు. ఇంట్లో నుంచి అడుగు బైటకు పెట్టకుండానే.. కేవలం ఉన్న చోటు నుంచి అన్నిరకాల వెసులుబాట్లు ఉపయోగించుకుంటూ అన్నిరకాలు చెల్లింపులను ఆన్ లైన్లలో చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల విద్యుత్ డిస్కమ్ లు కరెంట్ బిల్లుల కోసం ఫోన్ పే, గుగూల్ పేలలో చెల్లించకుడదంటూ కొత్త రూల్ ను తీసుకొచ్చాయి.
వినియోగ దారులు ఫోన్ పేలు, ఇతర మాధ్యమాలలో చెల్లింపులుఎప్పటికప్పుడు చేసేవారని గుర్తించింది.దీంతో ఇది మరల ఇబ్బందికరంగా మారడంతో ఏపీఈపీడీసీఎల్ డిస్కమ్ అధికారులు కాస్త.. ఈ విషయంపైన యూటర్న్ తీసుకున్నారు. వినియోగదారులు గతంలో మాదిరిగా ఫోన్ పేలలో కరెంట్ బిల్లుల్ని చెల్లించవచ్చిన క్లారిటీ ఇచ్చారు. మొన్నటి వరకు ఫోన్ పే, గూగుల్ పేల సాయంతో వినియోగదారులు సులభంగా విద్యుత్ బిల్లుల చెల్లించారు. కొత్తగా వచ్చిన ఏపీఈపీడీసీఎల్ యాప్, వెబ్ సైట్ ద్వారా చెల్లింపుల విషయంలో కొంత ఇబ్బందులకు గురౌతున్నారు. ఈ క్రమంలోనే విద్యుత్ రెవెన్యూ కార్యాలయాలు, కరెంట్ బిల్లుల చెల్లింపు కేంద్రాల దగ్గర క్యూ లైన్లు కనిపించాయి.
Apepdcl Current Bill Payments Phonepe Andhra Pradesh Electric Discoms Apepdcl Bills
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
AP Cabinet: ముగ్గురు పిల్లలున్న వారికి గుడ్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ క్యాబినెట్.. డిటెయిల్స్ ఇవే..AP Local body elections: ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులతో భేటీ అయ్యారు.ఈ నేపథ్యంలో స్థానిక సంస్థలు, సహాకార సంఘాలు ఎన్నికల విషయంలో ఏపీ క్యాబినెట్ లో కీలక నిర్ణయం తీసుకున్నారు. ముగ్గురు పిల్లలున్న వారి విషయంలో.. సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
और पढो »
Tirumala Tour: తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. ఇక మీదట ప్రతిరోజు స్పెషల్ ఏసీ బస్సులు.. డిటెయిల్స్ ఇవే..Special bus to Tirumala: తిరుమలకు వెళ్లాలనుకునే భక్తులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఇక మీదట ప్రతిరోజు తిరుమలకు ఏసీ బస్సును అధికారులు నడిపేందుకు చర్యలు చేపట్టారు.
और पढो »
Talliki Vandanam Scheme: తల్లికి వందనంపై కీలక ప్రకటన.. ఎంత మంది ఉంటే వారికి రూ.15 వేలుEveryone Gets Talliki Vandanam Scheme Rs 15k Financial Assistance Says Nara Lokesh: చదువుకునే పిల్లలకు ఎంత మందికి తల్లికి వందనం పథకం ఆర్థిక సహాయం అందిస్తారనే విషయమై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
और पढो »
Telangana Rains: నిండుకుండల్లా ప్రాజెక్టులు.. తెలంగాణలో రానున్న 3 రోజుల్లో వర్షాలుIMD Telangana Reports Next Three Days: మరోసారి తెలంగాణలో వర్షాలు జోరందుకోనున్నాయి. కొంత విరామం తీసుకున్న వర్షాలు మళ్లీ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
और पढो »
New Railway Line: తెలంగాణకు కేంద్ర గుడ్న్యూస్.. మరో కొత్త రైల్వే మార్గానికి గ్రీన్ సిగ్నల్..New Railway Line Via Bhadradri: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రాష్ట్రానికి కూడా కొత్త రైల్వే మార్గానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
और पढो »
Budget 2024:పెన్షన్దారులకు బడ్జెట్లో గుడ్న్యూస్?అటల్ పెన్షన్ యోజన రూ.10 వేలకు పెంచే చాన్స్.!!Budget 2024:ఈసారి కేంద్ర బడ్జెట్లో పెన్షన్ దారులకు గుడ్ న్యూస్ వినిపించే అవకాశం కనిపిస్తోంది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అటల్ పెన్షన్ యోజన విషయంలో కొన్ని కీలకమైనటువంటి ప్రకటనలు చేయనున్నారు.వీటిలో ప్రధానంగా పెన్షన్ గ్యారంటీ మొత్తాన్ని రూ.
और पढो »