Gold Rate: పసిడి ధరలు అందుకోలేనంత వేగంగా పెరుగుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా బంగారం ధర తులం 1 లక్ష రూపాయలు అవుతోంది అనే వార్త మనకు వినిపిస్తోంది. ఇప్పుడు అది నిజం అవుతోంది. తులం బంగారం ధర 1 లక్ష రూపాయలు ఎప్పుడు దాటుతుందో తెలుసుకుందాం.
Gold News: పసిడి ప్రియులకు షాక్.. బంగారం ధర రూ. 1 లక్ష దాటడం ఖాయం.. ఈ ఏడాదిలో ఎంత వరకూ పెరుగుతుందంటే ?
Gold Rate: బంగారం ధర రాకెట్ కన్న వేగంగా దూసుకెళ్తోంది. దీనికి కారణాలు అనేకం ఉన్నప్పటికీ బంగారం ధర సామాన్యుడికి మాత్రం అందనంత ఎత్తుకు చేరుకుంటుంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బంగారం ధర ఈరోజు 79 వేల మార్కును దాటింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నేడు 79 వేల రూపాయలు పైనే పలుకుతుంది.దీంతో ప్రస్తుతం ఫెస్టివల్ సీజన్ సమయంలో బంగారం కొనుగోలు చేసే వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. సాధారణంగా మన దేశంలో బంగారు ఆభరణాలు ఎక్కువగా ధన త్రయోదశి సందర్భంగా కొనుగోలు చేస్తారు.
Gold Rate Today Latest Gold Rate Gold Rates Today Gold Rate
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం ధర.. పసిడి ప్రియులకు పండగే.. తులం బంగారం ధర ఎంత అంటేToday Gold Rate: ఆల్ టైం రికార్డు స్థాయి నుంచి బంగారం ధరలు తగ్గుతున్నాయి. నేడు అక్టోబర్ 11వ తేదీ శుక్రవారం కూడా బంగారం ధర తగ్గింది. నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
और पढो »
Gold Rate Today: పసిడి ప్రియులకు కన్నీళ్లు పెట్టిస్తోన్న బంగారం ధర.. నేడు ఎంత పెరిగిందంటే?Today Gold Rate: బంగారం ధర పసిడి ప్రియులకు కన్నీళ్లు పెట్టిస్తోంది. తాజాగా బంగారం ధర మరోసారి 75 వేల రూపాయలు దాటింది. దీంతో బంగారం ధర ఆల్ టైం రికార్డ్ స్థాయిని తాకెందుకు మరోసారి సిద్ధమైపోయింది. సెప్టెంబర్ 21, శనివారం నేటి బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 75,100గా ఉంది.
और पढो »
Gold Rate: తగ్గేదే లేదంటోన్న పసిడి ధర ..రూ. 78 వేలు దాటిన తులం..ఎక్కడి వరకూ ఈ పరుగు?Gold And Silver Prices: బంగారం ధర భారీగా పెరుగుతోంది. చరిత్రలో ఏనాడు లేని విధంగా రూ. 78వేలకు చేరి రికార్డు క్రియేట్ చేసింది. గ్లోబల్ మార్కెట్లతోపాటు దేశీయ బులియన్ మార్కెట్లో బంగారానికి గిరాకీ నెలకొనడంతో గురువారం దేశ రాజధాని ఢిల్లీలో తులం పసిడి ధర రూ. 400 పెరిగింది. దీంతో తులం బంగారం ధర రూ.
और पढो »
ఇజ్రాయెల్ యుద్ధానికి బంగారం ధరకు లింకు ఏంటి..? పసిడి ధర రూ. 1 లక్ష తాకుతుందా..?Today Gold Rate: దేశంలో బంగారం ధరలు పెరుగుతున్నాయి. త్వరలోనే లక్ష దాటుతుందన్న వార్తలు కూడా వస్తున్నాయి. దీనికి కారణం ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితులే అని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. బంగారానికి ఇరాన్ -ఇజ్రాయెల్ యుద్ధానికి మధ్య సంబంధం ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
और पढो »
Gold Rate: లక్ష.. లక్ష్యంగా పరుగులు పెడుతున్న బంగారం ధర.. వామ్మో తులం 1 లక్ష అయితే ఎట్లా?Iran-Israel conflict: బంగారం ధర చరిత్ర మునుపెన్నడూ చూడని విధంగా రికార్డును సృష్టిస్తోంది. ఇప్పటికే ఆల్ టైం గరిష్ట స్థాయిని తాకిన బంగారం ధర పెరిగిన ప్రతిసారి కొత్త రికార్డును సృష్టిస్తోంది.
और पढो »
Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం ధర.. ఏకంగా రూ. 78,000 దాటేసిన తులం పసిడి ..నెక్ట్స్ టార్గెట్ ఇదేToday Gold Rate: బంగారం ధర ఆకాశమే సరిహద్దుగా చెలరేగిపోతోంది. చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. తులం బంగారం ధర తొలిసారిగా 78 వేల రూపాయలు దాటిపోయింది. బంగారం ధరలు భారీగా పెరగడం వెనుక అంతర్జాతీయంగా నిలబడిన పరిస్థితుల కారణంగా చెబుతున్నారు.
और पढो »