Khammam: అధికారుల నిర్లక్ష్యం.. మున్నేరు నదిలో ముగ్గురు చిన్నారులు జలసమాధి

Children समाचार

Khammam: అధికారుల నిర్లక్ష్యం.. మున్నేరు నదిలో ముగ్గురు చిన్నారులు జలసమాధి
Munneru RiverKhammam DistrictTragedy Incident
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 15 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 26%
  • Publisher: 63%

Three Children Drowned To Death In Munneru River: వేసవికాలం సెలవులు మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తు నీటిలో మునగి చనిపోయారు.

విద్యాలయాలకు వేసవి సెలవులు కావడంతో విద్యార్థులు సరదాగా ఆడిపాడుతున్నారు. ఈ క్రమంలో గ్రామంలోని జలాశయాలకు వెళ్లి ఈతకు వెళ్తూ సరదాగా గడుపుతున్నారు. ఇలా ఈతకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు జల సమాధి అయ్యారు. ఈ ఘటనతో మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. అయితే ఆ ప్రమాదం అధికారుల నిర్లక్ష్యం కారణంగా జరగడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.ఖమ్మం జిల్లా దంసలాపురంలో మున్నేరు నది ఉంది. అక్కడ మున్నేరు నదిపై బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Heavy Rains: ఈ జిల్లాలకు ఐఎండీ హెచ్చరిక, రానున్న 4 రోజులు ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Munneru River Khammam District Tragedy Incident Drowned To Death Greenfield Highway

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

US Road Accident:అమెరికాలో ఘోరం.. ముగ్గురు భారతీయ మహిళల దుర్మరణం.. అసలేం జరిగిందంటే..?US Road Accident:అమెరికాలో ఘోరం.. ముగ్గురు భారతీయ మహిళల దుర్మరణం.. అసలేం జరిగిందంటే..?US Road Accident:అమెరికాలోని సౌత్ కరోలీనా ప్రాంతంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఎస్ యూవీ వాహానం ఇరవై అడుగుల ఎత్తులో ఎగిరి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో.. ముగ్గురు భారతీయ మహిళలు దుర్మరణం చెందినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారులు విచారణను ప్రారంభించారు.
और पढो »

Fake Video Case: కాంగ్రెస్‌కు భారీ షాక్‌.. ఫేక్‌ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్‌?Fake Video Case: కాంగ్రెస్‌కు భారీ షాక్‌.. ఫేక్‌ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్‌?Three Arrest In Amit Shah Fake Video Case In Hyderabad: తెలంగాణలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. అమిత్‌ షా ఫేక్‌ వీడియో కేసులో అధికార కాంగ్రెస్‌ పార్టీ నాయకులను తెలంగాణ పోలీసులు అరెస్ట్‌ చేయడం కలకలం రేపింది.
और पढो »

Bulandshahr: పాముకాటుతో మృతి.. బతుకుతాడనే ఆశతో మృతదేహాన్ని నదిలో ముంచిన కుటుంబంBulandshahr: పాముకాటుతో మృతి.. బతుకుతాడనే ఆశతో మృతదేహాన్ని నదిలో ముంచిన కుటుంబంSnakebite Family Puts Body In Ganga River Bulandshahr: మూఢనమ్మకాలతో ప్రజలు వెర్రివేషాలు వేస్తూ అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. పాముకాటుతో మృతిచెందిన వ్యక్తి బతుకాతడని మృతదేహాన్ని గంగానదిలో ముంచారు.
और पढो »

Dating.. పెళ్లయి పిల్లలున్నా వేరే యువతితో సహజీవనం ఆపై పిల్లాడు.. చివరకు ఆ ముగ్గురూDating.. పెళ్లయి పిల్లలున్నా వేరే యువతితో సహజీవనం ఆపై పిల్లాడు.. చివరకు ఆ ముగ్గురూMan Kills Live In Partner At Nagapur: సహ జీవనం చేసి పెళ్లి చేసుకోకుండానే తల్లిదండ్రులు అయ్యారు. అంతకుముందు ఆ యువకుడికి పెళ్లయి పిల్లలు ఉన్నారు. ఈ విషయం తెలిసి గొడవ జరగ్గా.. ముగ్గురు మృతి చెందారు.
और पढो »

Lok Sabha 2024 Polls: కాంగ్రెస్ ఖమ్మం అభ్యర్థిగా వెంకటేష్ వియ్యంకుడు రఘురాం రెడ్డి..Lok Sabha 2024 Polls: కాంగ్రెస్ ఖమ్మం అభ్యర్థిగా వెంకటేష్ వియ్యంకుడు రఘురాం రెడ్డి..Lok Sabha 2024 Polls - Khammam MP Seat: తెలంగాణలోని ఖమ్మం లోక్‌సభ సహా హైదరాబాద్, కరీంనగర్ సీట్లపై ఉన్న సస్పెన్స్ కు తెరపడింది. తాజాగా ఖమ్మం లోక్ సభ సీటును వెంకటేష్ వియ్యంకుడైన రఘురామి రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసారు.
और पढो »

Man Cuts Off His Togue: నాలుక కోసుకుని శివయ్య ముందు పెట్టిన యువకుడు... కారణం ఏంటంటే..?Man Cuts Off His Togue: నాలుక కోసుకుని శివయ్య ముందు పెట్టిన యువకుడు... కారణం ఏంటంటే..?Chhattisgarh news: యువకుడు ఆలయనికి వెళ్లి మంత్రాలు చదువుతూ రోజంతా గడిపాడు. ఈ క్రమంలో అతను నాలుకను కత్తిరించుకోవడం వల్ల తీవ్ర రక్త స్రావానికి గురయ్యాడు. అక్కడున్న కొందరు అతడిని గమనించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.
और पढो »



Render Time: 2025-02-13 20:19:57