టీ20, వన్డే క్రికెట్: భారత్ vs ఇంగ్లండ్ షెడ్యూల్

క్రీడలు समाचार

టీ20, వన్డే క్రికెట్: భారత్ vs ఇంగ్లండ్ షెడ్యూల్
క్రికెట్టీ20వన్డే
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 73 sec. here
  • 12 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 64%
  • Publisher: 63%

ఆస్ట్రేలియాతో సిరీస్ ఓటమి తర్వాత, భారత జట్టు ఇంగ్లాండ్ తో 5 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. టీ20 సిరీస్ జనవరి 22 నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 2 వరకు జరుగుతుంది. వన్డే సిరీస్ ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 12 వరకు జరుగుతుంది.

టెస్టులకు దండం దొర.. పొట్టి క్రికెట్ , వన్డే క్రికెట్ ఫీవర్‎కి కౌంట్ డౌన్.. షెడ్యూల్ ఇదిగోండి India vs England ODI T20 : బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో ఆస్ట్రేలియా 3-1తో భారత జట్టును ఓడించింది. ఈ సిరీస్‌లో ఓటమితో 2025 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ ఆడాలన్న భారత జట్టు కల చెదిరిపోయింది. తదుపరి సిరీస్‌లో భారత జట్టు ఏ జట్టుతో తలపడుతుందనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. ఈ సిరీస్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భారత క్రికెట్ జట్టు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

స్వదేశంలో ఆస్ట్రేలియా 3-1తో భారత జట్టును ఓడించింది. ఈ ఓటమితో 2023-25 ​​ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ ఆడాలన్న భారత జట్టు కల కూడా చెదిరిపోయింది. మరోవైపు ఆస్ట్రేలియన్ జట్టుకు ఫైనల్ టిక్కెట్ దక్కింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో ఓటమి తర్వాత, భారత జట్టు ఇప్పుడు స్వదేశానికి తిరిగి రానుంది. దీని తర్వాత, భారత్ ఏ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లు ఎప్పుడు ఆడతాయో తెలుసుకుందాం. జనవరి నెలాఖరులో ఇంగ్లండ్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ సమయంలో భారత్, ఇంగ్లండ్ మధ్య 5 టీ20లు, 3 వన్డేల సిరీస్ జరగనుంది. జనవరి 22 నుంచి ప్రారంభమయ్యే టీ20 సిరీస్ ఫిబ్రవరి 2 వరకు జరగనుంది. వన్డే సిరీస్ ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 12 వరకు జరగనుంది.-టీ20 సిరీస్ గురించి మాట్లాడితే, దాని మొదటి మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్‌లో జరుగుతుంది.-సిరీస్‌లోని మూడో మ్యాచ్ జనవరి 28న రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనుంది.-చివరి టీ20 ఫిబ్రవరి 2న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. SIP vs PPF: సిప్ వర్సెస్ పీపీఎఫ్‌.. 15 ఏళ్ల పాటు రూ.1లక్ష ఇన్వెస్ట్ చేస్తే ఎందులో ఎక్కువ రిటర్న్స్ వస్తాయి?-మూడో టీ20: జనవరి 28 - సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, రాజ్‌కోట్-ఐదో టీ20: ఫిబ్రవరి 2- వాంఖడే స్టేడియం, ముంబైవన్డే సిరీస్ ఫిబ్రవరి 6 నుండి ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్ నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనుంది. ఆ తర్వాత రెండో వన్డే ఫిబ్రవరి 9న కటక్‌లోని బారాబతి స్టేడియంలో, చివరి వన్డే ఫిబ్రవరి 12న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. అన్ని మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతాయ

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

క్రికెట్ టీ20 వన్డే భారత్ ఇంగ్లాండ్ షెడ్యూల్ మ్యాచ్ జనవరి ఫిబ్రవరి

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌ల నిర్వహణపై క్లారిటీభారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌ల నిర్వహణపై క్లారిటీభారత్ మరియు పాకిస్థాన్ మధ్య జరుగు క్రికెట్ మ్యాచ్‌ల నిర్వహణపై ఐసీసీ క్లారిటీ ఇచ్చింది. రెండు దేశాల మ్యాచ్‌లు తటస్థ వేదికలపై జరగనున్నాయి.
और पढो »

ట్రంప్ భారత్‌కు హెచ్చరిక: సుంకాలు విధిస్తే మనం కూడా విధిస్తాంట్రంప్ భారత్‌కు హెచ్చరిక: సుంకాలు విధిస్తే మనం కూడా విధిస్తాండొనాల్డ్ ట్రంప్ భారత్‌పై అధిక టారిఫ్‌ల విధిపై హెచ్చరికలు జారీ చేశారు. భారత్ మనపై అధిక సుంకాలు విధిస్తే మనం కూడా అధిక సుంకాలను విధించాల్సిందే అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
और पढो »

తిరుమల తిరుపతి దేవస్థానం: వైకుంఠ ద్వార దర్శనం, సర్వ దర్శనం టోకెన్ల జారీ షెడ్యూల్తిరుమల తిరుపతి దేవస్థానం: వైకుంఠ ద్వార దర్శనం, సర్వ దర్శనం టోకెన్ల జారీ షెడ్యూల్తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల సౌకర్యార్ధం వైకుంఠ ద్వార దర్శనం, సర్వ దర్శనం టోకెన్ల జారీ షెడ్యూల్ ప్రకటించింది. జనవరి వరకూ జరిగే దర్శనాల వివరాలు తెలియజేసింది.
और पढो »

భారత్ మానవ మెటాప్న్యూమో వైరస్ కు అప్రమత్తమవుతోందిభారత్ మానవ మెటాప్న్యూమో వైరస్ కు అప్రమత్తమవుతోందిచైనాలో కొత్త వైరస్ వ్యాప్తితో ప్రపంచం అప్రమత్తమవుతున్న నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది.
और पढो »

Sunil Gavaskar: టీమిండియా పై ఫైర్, 'మాకేం క్రికెట్ తెలుసు'Sunil Gavaskar: టీమిండియా పై ఫైర్, 'మాకేం క్రికెట్ తెలుసు'Sunil Gavaskar on Team India 2024 performance, Border-Gavaskar Trophy and criticism of the Indian team.
और पढो »

కత్రీనా కైఫ్, విక్కీ కౌశల్ ఇంగ్లండ్ లో సరదా గడుపుతూ రొమాంటిక్ ఫొటోలుకత్రీనా కైఫ్, విక్కీ కౌశల్ ఇంగ్లండ్ లో సరదా గడుపుతూ రొమాంటిక్ ఫొటోలుకత్రీనా కైఫ్ తన భర్త విక్కీ కౌశల్ తోపాటు ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఇంగ్లండ్ లో సందర్శించి సరదా గడిపింది. ఈ సందర్భంలో కత్రీనా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో కొన్ని రొమాంటిక్ ఫొటోలు షేర్ చేసింది.
और पढो »



Render Time: 2025-02-15 09:08:04