Loksabha elections 2024: బాలీవుడ్ నటుడు హీరో అక్షయ్ కుమార్ తొలిసారి తన ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. బాంబేలో ఆయన ఓటు వేసి, ప్రజలు కూడా ముందుకు రావాలంటూ సూచించారు.
దేశంలో ప్రస్తుతం ఐదో విడుతలో పోలింగ్ జరుగుతుంది. ఆరు రాష్ట్రాలతో పాటు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలలో ఓటింగ్ జరుగుతుంది. ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, బీహర్, జార్ఖండ్ , జమ్ముకశ్మీర్ లలో ఎన్నికల పోలింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. అనేక మంది రాజకీయ, సినిమా రంగ ప్రముఖులు వచ్చి తమ ఓటు హక్కును ఉపయోగించుకుంటున్నారు.బాలీవుడ్ సూపర్ స్టార్ లంతా ఉదయం నుంచి పెద్ద ఎత్తున వచ్చి తమ ఓటు హక్కును ఉపయోగించుకుంటున్నారు.
ఇటీవల ఆయన తిరిగి భారత్ పౌరసత్వం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రస్తుతం జరుగుతున్న ఐదో విడత ఎన్నికలలో తన ఓటును వేశారు.హీరో అక్షయ్ కుమార్ బాంబేలో తన ఓటు హక్కును వినియోంచుకున్నారు. అదే విధంగా ప్రజలంతా బైటకు వచ్చి రాజ్యంగం మనకు ఇచ్చిన ఓటు అనే ఆయుధంను వాడుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఉదయం నుంచి రాజకీయ ప్రముఖులు, బాలీవుడ్ ప్రముఖలు ఓటేయడానికి క్యూలు కట్టారు.ఇక ఓటు వేసిన ప్రముఖులలో..
Bollywood Actor Akshya Kumar Akshay Kumar Caste His Vote Loksbha Elections 2024 Canada Citizenship Indian Citizenship
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
WomanThrows Son: పసిబిడ్డను మొసళ్లకు ఆహరంగా వేసిన కసాయి తల్లి..కారణం ఏంటో తెలుసా..?Karnataka Crocodile Attack: కన్నతల్లి కసాయిగా మారింది. అభం శుభం ఎరుగని తన బిడ్డను తీసుకెళ్లి మొసళ్లు ఉన్న కాల్వలోకి విసిరేసింది. ఏం తెలియనట్లు ఇంటికి వచ్చేసింది. కర్ణాటకలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
और पढो »
Himanshu Rao: తొలిసారి ఓటు వేసిన మాజీ సీఎం కేసీఆర్ మనుమడు హిమాన్షు రావుHimanshu Rao: తొలిసారి ఓటు హక్కును మాజీ సీఎం కేసీఆర్ మనుమడు, మాజీమంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు వినియోగించుకున్నాడు. తల్లీతండ్రితో వచ్చి ఓటు వేసి తన బాధ్యత పూర్తి చేసుకున్నాడు.
और पढो »
Akshay Kumar: విష్ణు మంచు ‘కన్నప్ప’లో అక్షయ్ కుమార్ షూట్ పూర్తి.. పోస్ట్ వైరల్Kannappa Movie Updates: విష్ణు మంచు కన్నప్ప మూవీలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ షూటింగ్ పార్ట్ పూర్తి అయింది. అక్షయ్తో తన వర్క్ ఎక్స్పీరియెన్స్ గురించి విష్ణు మంచు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
और पढो »
Election commission: పోలింగ్ సిబ్బందికి ఈసీ అందించే ఫుడ్ మెనూ ఏంటో తెలుసా..?Election employees diet: దేశ వ్యాప్తంగా నాలుగో విడత ఎన్నికల నేపథ్యంలో అన్నిరకాల ఏర్పాట్లు ఇప్పటికే జరిగిపోయాయి. పోలింగ్ సిబ్బంది కూడా ఈవీఎంలతో తమకు కేటాయించిన పోలింగ్ బూత్ లకు సాయంత్రం వరకు చేరుకోవాలని ఈసీ ఇప్పటికే ఆదేశించింది.
और पढो »
Members of Parliament: ఎంపీగా గెలిచిన వారికి వచ్చే జీతం, పొందే సౌకర్యాలు ఏంటో తెలుసా..?MPs Salaries: మనదేశంలో ప్రస్తుతం ఎన్నికల హీట్ నడుస్తోంది. అన్ని పార్టీలు ఎంపీల ఎన్నికల బరిలో తమ అభ్యర్థులను బరిలో ఉంచుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎంపీగా ఎన్నికైన అభ్యర్థి పొందే శాలరీలు, సదుపాయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »
CSIR: సోమవారం ముడుతలు పడ్డ దుస్తులు వేసుకోవాలంటూ సీఎస్ఐఆర్ ప్రచారం.. కారణం ఏంటో తెలుసా.?Wrinkles acche hai programme: కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సంస్థ తమ సిబ్బందిని ప్రతి సోమవారం ముడుతల పడ్డ దుస్తులు వేసుకొని రావాలని సూచించింది. దీనిలో భాగంగా వాహ్ మండేస్ అనే ప్రత్యేక కార్యక్రమంను ప్రారంభించింది.
और पढो »