EPFO Wage Ceiling Hike: రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ తో ఆర్థికంగా బలంగా ఉండాలని ఆశించే ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఇది గుడ్ న్యూస్
EPFO : ప్రైవేటు ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మోదీ సర్కార్.. ఇకపై EPFO తో కోటీశ్వరులు అయ్యే అవకాశం.. ఎలాగో తెలుసుకోండి
మీరు ప్రైవేట్ రంగ ఉద్యోగిగా పనిచేస్తున్నారా..అయితే ఇది మీకుమంచి గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. ఇంతకాలం ప్రభుత్వ ఉద్యోగం చేసిన వారు మాత్రమే మంచి పెన్షన్ తో రిటైర్ అవుతారు అని అనుకుంటారు. కానీ ఇప్పుడు ప్రైవేటు ఉద్యోగులు సైతం మంచి పెన్షన్తో రిటైర్మెంట్ పొందే అవకాశం ఇప్పుడు లభించనుంది. రిటైర్మెంట్ తర్వాత సురక్షితంగా గడపాలని చూస్తున్న ప్రైవేటు ఉద్యోగులకు ఇది చాలా ముఖ్యమైన విషయం అని చెప్పవచ్చు.
ప్రభుత్వ ఉద్యోగులు చాలా ఏళ్లుగా యూనివర్సల్ పెన్షన్ సిస్టమ్ ప్రయోజనాలను అనుభవిస్తున్నారు. అయితే ప్రైవేట్ కంపెనీల ఉద్యోగులను ఈ పథకంలో చేర్చలేదు. వీరికి దీని నుంచి మినహాయింపు ఉంది. అయితే ఇప్పుడు ఈ సమస్యను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ జీత పరిమితిని పెంచినట్లయితే, ఉద్యోగుల ఈపీఎఫ్ ఖాతాలోకి ఎక్కువ డబ్బు జమ అవుతుంది. దీంతో ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత పొందే పెన్షన్లో భారీ పెరుగుదల ఉంటుంది.జీతం పరిమితిలో మార్పుతో పాటు ఈ మార్పు వల్ల వృద్ధాప్యంలో ఆర్థిక స్థిరత్వాన్ని కూడా అందిస్తుంది. అలాగే పదవీ విరమణ తర్వాత భారీ మొత్తంలో డబ్బు ఆదా చేసి కార్పస్ ఫండ్ ఏర్పాటులో కూడా ఇది సహాయపడుతుంది.దీనికి సంబంధించి కార్మిక మంత్రిత్వ శాఖ ఇటీవల ఆర్థిక మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనను సమర్పించింది. EPFO కోసం వేతన పరిమితిని ప్రస్తుత రూ.
జీతం పరిమితిని పెంచినట్లయితే, ఉద్యోగి నెలవారీ జీతంలో ఎక్కువ భాగం EPF మొత్తానికి చెల్లించాల్సి రావచ్చు. ఇది మీ జీతంలో కొంచం తగ్గుతుంది. అయితే, దీర్ఘకాలిక ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. ఈ విషయంలో ప్రభుత్వ తుది నిర్ణయం కోసం ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రైవేట్ రంగ ఉద్యోగులకు భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ ..
EPF PF PERSONAL FINANCE Provident Fund EPFO Wage Ceiling Hike Wages Ceiling
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
EPFO News: ప్రైవేటు ఉద్యోగులకు అలర్ట్..6 కోట్ల మంది ఈపీఎఫ్ఓ మెంబర్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన మోదీ సర్కార్EDLI Scheme: ప్రైవేట్ ఉద్యోగులకు కేంద్రంలోని మోదీ సర్కార్ శుభవార్త చెప్పారు. ఈమధ్యే ఉద్యోగులకు ఎన్నో రకాల దీవాళ కానుకలను అందించిన కేంద్రం..తాజాగా ప్రైవేట్ ఉద్యోగులకు మరో వరాల జల్లు ప్రకటించింది. ఎడ్లీ స్కీంకు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీని పొడిగించింది.
और पढो »
Railway Employees Bonus 2024: రైల్వే ఉద్యోగులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్.. భారీ బోనస్ ప్రకటనతో అసలైన దసరా పండగRailway Employees Bonus 2024: రైల్వే ఉద్యోగులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది ఉద్యోగులకు 78రోజుల బోనస్ ఇవ్వనున్నట్లు రైల్వే మంత్రిత్వశాఖ ప్రకటించింది. రైల్వే మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో 11,72,240 మంది రైల్వే ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.
और पढो »
Pension Hike: కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు గుడ్ న్యూస్ వినిపించిన మోదీ సర్కార్.. ఇకపై భారీగా పెరగనున్న పెన్షన్..ఎంతంటే?Central Government Pensioners: కేంద్రప్రభుత్వ పెన్షనర్లకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ 20 నుంచి 100శాతానికి పెంచాలని ప్రభుత్వం ప్రాతిపాదించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
और पढो »
Yogi adityanath: తస్సాదియ్యా.. దీపావళి గిఫ్ట్ అంటే ఇది.. ఉద్యోగులకు యోగి సర్కారు ఇచ్చిన కానుక ఏంటో తెలుసా..?Uttar pradesh: యోగి సర్కారు దీపావళి వేళ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తొంది. దీంతో ఉద్యోగులు ఫుల్ ఖుషీలో ఉన్నట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
और पढो »
AP Liquor: పండగ వేళ ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం..AP Liquor: పండగ వేళ ఏపీలో మందుబాబులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. దీపావళి పర్వ దినాన్ని పురస్కరించుకొని వాళ్లు పులికించిపోయే న్యూస్ అందించింది.
और पढो »
Rythu Bharosa: రైతులకు బంపర్ గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్.. ఎకరాకు రూ. 7500 జమా..!Rythu Bharosa Scheme: సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు భారీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నేపథ్యంలో రబీలోనే రైతుల ఖాతాలో ఎకరాకు రూ. 7500 రైతు భరోసా డబ్బులను జమా చేయనున్నట్లు చెప్పారు ఈరోజు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
और पढो »