KT Rama Rao Allegations 1000 Crore In Rice Procurement: కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధాన్యం కొనుగోళ్లలో రూ. 1000 కోట్ల కుంభకోణం జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు.
Narendra Modi Completes@10Years as PM: ప్రధానిగా 10 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న నరేంద్ర మోదీ.. సాధించిన రికార్డులు ఇవే..అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే పెద్ద ఎత్తున కుంభకోణంతో దోపిడీ చేశారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వంలో ఉండే మంత్రులు, ముఖ్యమంత్రి దీనిపై మాట్లాడటం లేదని మండిపడ్డారు. ఢిల్లీ కాంగ్రెస్ నేతలకు ముడుపులు వెళ్లాయని ఆరోపించారు. ధాన్యం కుంభకోణం జెడ్ స్పీడ్తో జరిగిందని వివరించారు.
'ధాన్యానికి రూ.2,100 క్వింటాలు చొప్పున స్థానికంగా రైస్ మిల్లు కొంటామన్నాఇవ్వకుండా, అర్హత నిబంధనలో మార్పులు చేసి గ్లోబల్ టెండర్ల పేరుతో కుట్రకు తెరలేపింది' అని కేటీఆర్ ఆరోపించారు. ఈ గ్లోబల్ టెండర్లను.. కేంద్రీయ భండార్, ఎల్జీ ఇండస్ట్రీస్, హిందుస్థాన్ కంపెనీ, నాకాఫ్ అనే సంస్థలు దక్కించుకున్నాయి. ఈ సంస్థల్లో కేంద్రీయ భండార్ను మా ప్రభుత్వం బ్లాక్లిస్టులో పెడితే.. ఆ సంస్థకు నిబంధనలో మినహాయింపు ఇచ్చి బ్లాక్లిస్టు కంపెనీని టెండర్లను పాల్గొనేలా చేసింది. టెండర్లో క్వింటాలుకు రూ.
Revanth Reddy Brs Party Telangana Bhavan Revanth Reddy Govt Scam
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Once Again KCR CM: ఎంపీ సీట్లు 10-12 వస్తే కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి: కేటీఆర్ ప్రకటనKT Rama Rao Said After Lok Sabha Polls KCR Will Be CM: లోక్సభ ఎన్నికల్లో అత్యధిక ఎంపీ స్థానాలు ఇస్తే కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు.
और पढो »
KT Rama Rao: రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలంటే రాకేశ్ రెడ్డిని గెలిపించాలిKT Rama Rao Graduate MLC Bypoll Campaign: వరంగల్ ఎంజీఎంలో కరెంట్ కోతలపై మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ ప్రభుత్వం మోసాలకు అడ్డుకట్ట వేయాలంటే రాకేశ్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించాలని కోరారు.
और पढो »
KT Rama Rao: శ్రీధర్ రెడ్డి హత్యపై కేటీఆర్ ఫైర్.. ఇలాంటివి మళ్లీ జరిగితే రేవంత్ రెడ్డి తట్టుకోలేవుKT Rama Rao Attends BRS Party Leader Sridhar Reddy Last Cremation In Kollapur: కాంగ్రెస్ అధికారంలోకి రాష్ట్రంలో హత్యలు, దాడులు చోటుచేసుకోవడంపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ పునరావృతమైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తట్టుకోలేదని హెచ్చరించారు.
और पढो »
Actress Hema: నేను సింహం.. మీరంతా గుంటనక్కలు.. మరోసారి శివాలెత్తిన నటి హేమ..Bengaluru rave party: బెంగళూరు రేవ్ పార్టీ ఘటనలో నటి హేమ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై చాలా మంది అసత్యమైన ఆరోపణలు చేస్తున్నారని, దీనిపైన న్యాయపోరాటం చేస్తానంటూ తెల్చిచెప్పారు.
और पढो »
KT Rama Rao: సమాజానికి పట్టిన చీడపురుగు తీన్మార్ మల్లన్న.. కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలుKT Rama Rao Graduate MLC Bypoll Campaign: హామీలు ఇచ్చి వాటి నుంచి తప్పించుకుంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తీన్మార్ మల్లన్నను సమాజానికి పట్టిన చీడ పురుగు అని అభివర్ణించారు.
और पढो »
Himanshu Rao: తొలిసారి ఓటు వేసిన మాజీ సీఎం కేసీఆర్ మనుమడు హిమాన్షు రావుHimanshu Rao: తొలిసారి ఓటు హక్కును మాజీ సీఎం కేసీఆర్ మనుమడు, మాజీమంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు వినియోగించుకున్నాడు. తల్లీతండ్రితో వచ్చి ఓటు వేసి తన బాధ్యత పూర్తి చేసుకున్నాడు.
और पढो »