Wines shops closed news: దసరా పండగ వేళ మందుబాబులకు ఆబ్కారీ అధికారులు షాకింగ్ వార్త చెప్పినట్లు తెలుస్తోంది. రెండు రోజుల పాటు అన్ని లిక్కర్, వైన్ షాపుల్ని మూసి ఉంచాలని ఆదేశించారు.
ప్రస్తుతం ఎక్కడ చూసిన కూడా కూడా దసరా పండగ సందడి నెలకొంది. జనాలు అంత తమ సొంతళ్లబాట పట్టారు. ఇదిలా ఉండగా.. పండగ వచ్చిందంటే చాలా మంది ఇళ్లలో నాన్ వెజ్, మందు తప్పకుండా ఉండాల్సిందే. రేపు దేశ వ్యాప్తంగా దసరా పండుగను జరుపుకుంటారు. ఈరోజు చాలా మంది ఒకవైపున అమ్మవారిని పూజించడంతో పాటు, మరోవైపు నాన్ వెజ్, లిక్కర్ లను కూడా తప్పకుండా తాగుతుంటారు. మందు, ముక్కలేనిది పండగ అంతా ఛీల్ అన్పించదని చాలా మంది భావిస్తారు. కనీసం ఒక్క పెగ్గు అయిన ఆరోజు గడవదని కూడా చెప్తుంటారు. ఇదిలా ఉండగా..
దసరా పండుగను పురస్కరించుకుని నిర్మల్ జిల్లాలో 2 రోజులు మద్యం దుకాణాలు మూసివేయాలని జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారులు గురువారం రోజున ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. నిర్మల్లో ఈనెల 12న దుర్గాదేవి నిమజ్జనం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా.. నేటి ఉదయం అంటే.... 10 నుంచి ఆదివారం ఉదయం 10 గంటల వరకు మద్యం దుకాణలు బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు..
Liquor Shops Wine Shops Closed News Dussehra News 2024 Navratri 2024 Telangana Excise Department Nirmal District News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Dusshera: ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ దసరా భారీ గిఫ్ట్.. ఇక బిందాస్గా ఉండొచ్చుNarendra Modi Dusshera Gift To CGHS Cardholders: దసరా పండుగ వేళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ భారీ శుభవార్త తెలిపింది. నిబంధనలు సడలించడంతో భారీ ఊరట లభించింది.
और पढो »
Navaratri 2024: నవరాత్రుల్లో ఆయుధ పూజ ఎప్పుడు..?.. విశిష్టత, దీని వెనుక ఉన్న ఈ రహాస్యం తెలుసా..?Dussehra celebrations 2024: దేశ వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో దసరా ఉత్సవాల వేళ తొమ్మిది రోజులపాటు అమ్మవారికి ఎంతో భక్తితో కొలుచుకుంటారు.
और पढो »
IAS and IPS Allocation: ఆమ్రపాలీతో పాటు పలువురు ఐఏఎస్, ఐపీఎస్లకు కేంద్రం బిగ్ షాక్.. అసలేం జరిగిందంటే..?Amarapali kata: తెలంగాణలో పనిచేస్తున్న పలువురు ఐఏఎస్, ఐపీఎస్ లకు కేంద్రం బిగ్ ట్విస్ట్ ఇచ్చిందని తెలుస్తోంది. దీనిలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలీ, రొనాల్డ్ రాస్ తదితరులు ఉన్నారు.
और पढो »
Brahmotsavam 2024: తిరుమల బ్రహ్మోత్సవాల వేళ భక్తులకు భారీ షాక్!Tirumala Devotees: తిరుమలలో అక్టోబర్ 4 నుంచి ప్రారంభమైన బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ భక్తులకు భారీ షాక్ ఇచ్చింది. ద్విచక్ర వాహనాలను కొండపైకి అనుమతించడం లేదని ప్రకటించింది. భక్తుల రద్దీ, వాహనాల రాకపోకలు భారీగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
और पढो »
Happy Dussehra wishes 2024: హ్యాపీ దసరా 2024.. మీ ఫ్యామిలీ, బంధువులు, స్నేహితులకు దసరా శుభాకాంక్షలు, వాట్సాప్ సందేశాలు ఇలా..Happy Dussehra wishes 2024: దసరా అమ్మవారి నవరాత్రులు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా..దసరా రోజున అందరు కూడా తమ ప్రియమైన వాళ్లకు దసరా పండుగ శుభాకాంక్షలు చెప్తుంటారు.
और पढो »
Nirmala Sitharaman: నిర్మల సీతారామన్ కు బిగ్ షాక్.. కేసు నమోదు చేయాలన్నకోర్టు..Bengaluru court: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర మంత్రిపై కేసు నమోదు చేయాలని కూడా.. కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
और पढो »