Revanth AP Tour: ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ జోరు.. వైఎస్‌ షర్మిల కోసం రంగంలోకి రేవంత్‌, రాహుల్‌

Rahul Gandhi समाचार

Revanth AP Tour: ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ జోరు.. వైఎస్‌ షర్మిల కోసం రంగంలోకి రేవంత్‌, రాహుల్‌
Revanth ReddyYS SharmilaLok Sabha Elections
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 67 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 44%
  • Publisher: 63%

Rahul Gandhi Revanth Reddy Campaign For YS Sharmila In Kadapa Lok Sabha: సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి స్టార్‌ క్యాంపెయినర్‌గా రేవంత్‌ రెడ్డి మారారు. తెలంగాణతోపాటు జాతీయ స్థాయిలో ప్రచారం చేస్తున్న రేవంత్‌ ఆంధ్రప్రదేశ్‌లో కూడా అడుగుపెట్టనున్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్‌ రెడ్డి విరామం లేకుండా విస్తృత ప్రచారం చేస్తున్నారు. సొంత రాష్ట్రం తెలంగాణతోపాటు జాతీయ స్థాయిలో రేవంత్‌ రెడ్డి ప్రచారంలో పాల్గొంటున్నాడు. ఇప్పటికే కేరళ, కర్ణాటకలో ప్రచారం చేసిన రేవంత్‌ తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోనూ పర్యటించనున్నాడు. ఇప్పటికే ఒకసారి ఏపీలోని విశాఖపట్టణంలో పర్యటించిన ఆయన ఇప్పుడు కడపలో ప్రచారం చేయనున్నాడు. అక్కడి నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలకు మద్దతుగా పర్యటించనున్నాడు.

పక్క రాష్ట్రం తెలంగాణలో అధికారంలోకి రావడంతో ఆ ప్రభావం ఏపీలో ఉంటుందని భావించి ఇక్కడ పార్టీ విస్తరణకు అధిష్టానం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే రేవంత్‌ రెడ్డి సేవలు తరచూ వినియోగించుకోవాలని భావించింది. అందులో భాగంగా ఇప్పటికే విశాఖపట్టణంలో ఒకసారి రేవంత్‌ రెడ్డి పర్యటించాడు. ఇప్పుడు తాజాగా షర్మిల పోటీ చేస్తున్న కడప లోక్‌సభ నియోజకవర్గంలో రేవంత్‌ పర్యటించనున్నాడు. అతడితోపాటు పార్టీ అగ్ర నాయకులు కూడా ఏపీలో అడుగుపెట్టనున్నారు.

ఈనెల 7వ తేదీన కడప జిల్లాకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రానున్నారు. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్, తెలంగాణ నుంచి రేవంత్‌ రెడ్డి హాజరుకానున్నారని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. కడప మునిసిపల్ మైదానంలో జరిగే భారీ బహిరంగ సభలో వారు పాల్గొననున్నారని సమాచారం. అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఝలక్‌ ఇచ్చేలా షర్మిలను పోటీ దింపి ఎన్నికను కాంగ్రెస్‌ పార్టీ ఆసక్తికరంగా మార్చింది. కంచుకోటగా ఉన్న కడప జిల్లాలో మళ్లీ పూర్వవైభవం కోసం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.2000 Crore Cash: జులాయి మూవీ సీన్ రిపీట్.. నాలుగు కంటైనర్లలో కోట్ల రూపాయల కట్టలు.. ఎక్కడో తెలుసా..?Redmi Note 13 Pro Price Cut: 128GB స్టోరేజ్‌ రెడ్‌మీ Note 13 Pro మొబైల్‌ను రూ.2,049కే పొందవచ్చు.. డిస్కౌంట్‌ వివరాల కోసం..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Revanth Reddy YS Sharmila Lok Sabha Elections Kadapa Lok Sabha

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Revanth Vs KCR: కాంగ్రెస్‌ పార్టీ ఏమైనా కేసీఆర్‌ తాగే ఫుల్‌ బాటిలా?: రేవంత్‌ రెడ్డి నిలదీతRevanth Vs KCR: కాంగ్రెస్‌ పార్టీ ఏమైనా కేసీఆర్‌ తాగే ఫుల్‌ బాటిలా?: రేవంత్‌ రెడ్డి నిలదీతRevanth Reddy Fire On KCR In Medak Campaign Rally: మరోసారి బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై రేవంత్‌ రెడ్డి రెచ్చిపోయారు. తన ప్రభుత్వాన్ని పడగొట్టలేరని.. కేసీఆర్‌, మోదీని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
और पढो »

Revanth Reddy: కవిత బెయిల్‌ కోసం మోదీతో కేసీఆర్‌ చీకటి ఒప్పందం: రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలుRevanth Reddy: కవిత బెయిల్‌ కోసం మోదీతో కేసీఆర్‌ చీకటి ఒప్పందం: రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలుRevanth Reddy Sensational Comments In Narayanpet Jana Jathara: ఎన్నికల ప్రచారంలో రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమార్తె కవిత బెయిల్ కోసం కేసీఆర్‌ లోక్‌సభ ఎన్నికలను బీజేపీకి తాకట్టు పెట్టాడు అని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ కమలం పార్టీతో కలిసి పని చేస్తున్నారని తెలిపారు.
और पढो »

Revanth Reddy: ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడిస్తే పథకాలు ఆగిపోతాయి: రేవంత్‌ హెచ్చరికRevanth Reddy: ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడిస్తే పథకాలు ఆగిపోతాయి: రేవంత్‌ హెచ్చరికRevanth Reddy Election Campaign In Adilabad: ఎన్నికల ప్రచారంలో రేవంత్‌ రెడ్డి సంచలన ప్రకటనలు చేస్తున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడిస్తే పథకాలు రావని ప్రజలకు హెచ్చరిస్తున్నారు.
और पढो »

Narendra Modi: ఆర్‌ఆర్‌ఆర్‌తో దేశం గర్విస్తే.. ఆర్‌ ట్యాక్స్‌తో సిగ్గుపడుతోంది: ప్రధాని మోదీNarendra Modi: ఆర్‌ఆర్‌ఆర్‌తో దేశం గర్విస్తే.. ఆర్‌ ట్యాక్స్‌తో సిగ్గుపడుతోంది: ప్రధాని మోదీNarendra Modi Election Campaign In Zaheerabad: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ప్రచారం చేసిన ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేశారు. రేవంత్ ప్రభుత్వంతోపాటు కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.
और पढो »

Revanth Reddy: తెలంగాణకు మోదీ ఇచ్చిందేమీ లేదు గాడిద గుడ్డు తప్ప: రేవంత్‌ రెడ్డిRevanth Reddy: తెలంగాణకు మోదీ ఇచ్చిందేమీ లేదు గాడిద గుడ్డు తప్ప: రేవంత్‌ రెడ్డిRevanth Reddy Repeated Reservations Ban In Asifabad: పదేళ్లు పరిపాలించిన నరేంద్ర మోదీ తెలంగాణకు ఏం ఇవ్వలేదని.. ఒక్క గాడిద గుడ్డు మాత్రమేనని రేవంత్‌ రెడ్డి విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ పై కూడా తీవ్ర విమర్శలు చేశారు.
और पढो »

YS Sharmila: వైఎస్‌ జగన్‌, చంద్రబాబు, మోదీ ముగ్గురినీ ఏకిపారేసిన షర్మిలYS Sharmila: వైఎస్‌ జగన్‌, చంద్రబాబు, మోదీ ముగ్గురినీ ఏకిపారేసిన షర్మిలYS Sharmila Slams No Capital To Andhra Pradesh: ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. తన సోదరుడు, సీఎం జగన్‌తోపాటు చంద్రబాబు, ప్రధాని మోదీపై ఘాటు విమర్శలు చేశారు.
और पढो »



Render Time: 2025-02-21 14:55:44