YS Jagan: తొలిసారి జగన్‌ విశాఖ పర్యటన.. సీఎంగా ప్రమాణం చేస్తానన్న చోట అధికారం కోల్పోయి

YS Jagan Mohan Reddy समाचार

YS Jagan: తొలిసారి జగన్‌ విశాఖ పర్యటన.. సీఎంగా ప్రమాణం చేస్తానన్న చోట అధికారం కోల్పోయి
VisakhapatnamYsrcpEscientia Pharma Plant
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 42 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 41%
  • Publisher: 63%

YS Jagan Mohan Reddy First Visakhapatnam Tour After Defeat In Elections: అధికారం కోల్పోయిన తర్వాత తొలిసారి మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విశాఖపట్టణంలో పర్యటించనున్నారు. సీఎంగా ప్రమాణం చేస్తానన్న నగరంలో మాజీ సీఎంగా పర్యటిస్తుండడం ఆసక్తికరంగా మారింది.

కాలం.. పరిస్థితులు ఎంతలా మారిపోతాయో ఎవరికీ తెలియదు. ముఖ్యమంత్రిగా అడుగుపెట్టాల్సిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రిగా అడుగుపెడుతున్నారు. రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తానన్న నగరంలోనే మాజీ సీఎంగా పర్యటించబోతున్నారు. మూడు రాజధానుల్లో ఒకటైన కార్యనిర్వాహక రాజధాని చేస్తానని చెప్పిన నగరంలో ఇప్పుడు సాదాసీదాగా పర్యటన చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండు నెలల కాల చక్రం గిర్రున తిరిగింది. విశాఖ సమీపంలోని అచ్యుతాపురంలో జరిగిన ప్రమాద బాధితులను వైఎస్‌ జగన్‌ పరామర్శించనున్నారు.

విశాఖపట్టణం పర్యటనకు మాజీ సీఎం జగన్‌ తన నివాసం నుంచి బయల్దేరనున్నారు. ఉదయం 8 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి విమానంలో విశాఖకు చేరుకుంటారు. 10 గంటలకు విశాఖకు చేరుకుని.. అక్కడి నుంచి నేరుగా అనకాపల్లి చేరుకుంటారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులతో మాజీ సీఎం జగన్‌ మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకోనున్నారు. వారిని పరామర్శించిన అనంతరం తిరిగి తాడేపల్లికి తిరుగు పయనమవుతారు.అధికారంలో ఉన్నప్పుడు వైఎస్‌ జగన్‌ మూడు రాజధానులు ప్రకటించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Anakapalli Reactor Blast: అచ్యుతాపురం సెజ్‌ పేలుడు ఇప్పటివరకు 18 మంది మృత్యువాత.. అసలు ప్రమాదం ఎలా జరిగిందంటే..?Trainee doctor murder case

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Visakhapatnam Ysrcp Escientia Pharma Plant Atchutapuram Anakapalle District Achyuthapuram SEZ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Ex CM YS Jagan: విమానంలో సామాన్యుడిలా మాజీ సీఎం వైఎస్ జగన్.. వైరల్ గా మారిన ఫోటోలు..Ex CM YS Jagan: విమానంలో సామాన్యుడిలా మాజీ సీఎం వైఎస్ జగన్.. వైరల్ గా మారిన ఫోటోలు..Ys Jagan In Flight Back Seat: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సామాన్యుడిలా విమానంలో ప్రయాణించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతుంది.
और पढो »

Balakrishna: మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు బాలకృష్ణ దెబ్బ అదుర్స్‌.. ఇక తిరుగేలేదుBalakrishna: మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు బాలకృష్ణ దెబ్బ అదుర్స్‌.. ఇక తిరుగేలేదుNandamuri Balakrishna Shocked To YS Jagan: మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి సినీ నటుడు బాలకృష్ణ భారీ దెబ్బ కొట్టాడు. వైఎస్సార్‌సీపీని కోలుకోలేని విధంగా చేశాడు.
और पढो »

YS Jagan Mohan Reddy: జగన్ కు ఆ విషయంలో అడుగడున అడ్డుపడుతున్న ఆ ఇద్దరు..!YS Jagan Mohan Reddy: జగన్ కు ఆ విషయంలో అడుగడున అడ్డుపడుతున్న ఆ ఇద్దరు..!YS Jagan Mohan Reddy: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఢిల్లీలో జగన్ చేపట్టిన ధర్నా అనేక ఊహాగానాలకు తెరలేపింది. జగన్ ఇండి కూటమిలో చేరడానికి సిద్దపడుతున్నారనే చర్చ జోరందుకుంది. కానీ జగన్ ఇండియా కూటమిలో చేరడానికి ఆ ఇద్దరు నేతలే అడ్డంకిగా మారారా అంటే ఔననే అంటున్నాయి రాజకీయ వర్గాలు..
और पढो »

YS Jagan Mohan Reddy: రాష్ట్ర అప్పుల చిట్టా బయటపెట్టేసిన మాజీ సీఎం జగన్.. ఏపీ అప్పులు ఎంతంటే..?YS Jagan Mohan Reddy: రాష్ట్ర అప్పుల చిట్టా బయటపెట్టేసిన మాజీ సీఎం జగన్.. ఏపీ అప్పులు ఎంతంటే..?YS Jagan Fires on Chandrabau Naidu: ఏపీ అప్పుల చిట్టాను మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బయటపెట్టారు. ఈ ఏడాది జూన్‌ వరకు ప్రభుత్వ అప్పు రూ.5,18,708 కోట్లు అని.. కానీ రూ.14 లక్షల కోట్లు అప్పు చూపాలని చంద్రబాబు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
और पढो »

YS Jagan INDI Alliance: జాతీయ రాజకీయాల్లో వైఎస్‌ జగన్‌ సంచలనం.. ఇండియా కూటమిలోకి ఎంట్రీ?YS Jagan INDI Alliance: జాతీయ రాజకీయాల్లో వైఎస్‌ జగన్‌ సంచలనం.. ఇండియా కూటమిలోకి ఎంట్రీ?YS Jagan YSRCP Entering In INDI Allaince With Jantar Mantar Dharna: ఏపీలో కూటమి ప్రభుత్వం పాలనలో తమ పార్టీ శ్రేణులపై జరుగుతున్న దాడులపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేపట్టారు. ఈ క్రమంలో జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం రేపారు.
और पढो »

YS Jagan Mohan Reddy: జాగ్రత్తగా చదువుకోండి చంద్రబాబు.. వెబ్‌సైట్ లింక్ ఇచ్చేసిన మాజీ సీఎం జగన్YS Jagan Mohan Reddy: జాగ్రత్తగా చదువుకోండి చంద్రబాబు.. వెబ్‌సైట్ లింక్ ఇచ్చేసిన మాజీ సీఎం జగన్YS Jagan Fires on CM Chandrababu Naidu: టీడీపీ కూటమి ఇచ్చిన సిక్స్ గ్యారంటీలపై మాజీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. హామీల అమలు అటకెక్కించారంటూ ట్విట్టర్‌లో ప్రశ్నించారు. జూన్ 2024 నాటికి ఉన్న అప్పులు చిట్టాను బయటపెట్టారు. https: bit.ly 4dkOKru వెబ్‌సైట్ లింక్ ఇచ్చి చదువుకోవాలంటూ సూచించారు.
और पढो »



Render Time: 2025-02-21 23:19:58