స్మృతి మంధాన 4వేల పరుగుల మైలురాయి

క్రీడలు समाचार

స్మృతి మంధాన 4వేల పరుగుల మైలురాయి
క్రికెట్స్మృతి మంధాన4వేల పరుగులు
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 30%
  • Publisher: 63%

స్మృతి మంధాన ఈ మైలురాయిని సాధించింది.

Smriti Mandhana: భారత స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన తన కెరీర్ లో మరో అరుదైన ఘనత తన ఖాతాలో వేసుకుంది. వన్డే ఫార్మాట్ క్రికెట్ లో అత్యంత వేగంగా 4వేల పరుగుల మార్క్ అందుకున్న భారత తొలి మహిళా ప్లేయర్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. స్మృతి మంధాన 95 ఇన్నింగ్స్ లో ఈ ఫీట్ సాధించింది. శుక్రవారం ఐర్లాండ్ తో జరిగిన తొలి వన్డే లో 40 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద స్మృతి మంధాన ఈ మైలురాయిని అందుకుంది.Vaikuntha Ekadashi 2025: వైకుంఠ ఏకాదశి వేళ..

స్మృతి మంధాన ఇప్పుడు వన్డేల్లో భారత్ తరఫున నాలుగు వేలకు పైగా పరుగులు చేసిన మహిళా ప్లేయర్ గా నిలిచింది. ఏడు వేలకు పైగా పరుగులు చేసిన ఆమె కంటే మిథాలీ రాజ్ ముందుంది. మిథాలీ రాజ్ 232 వన్డే మ్యాచ్‌లు ఆడి 7805 పరుగులు చేసింది. స్మృతి మంధాన 95 వన్డే మ్యాచ్‌లు ఆడి 4001 పరుగులు చేసింది. అంతకుముందు వన్డేల్లో అరంగేట్రం చేసిన హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా స్మృతి మంధాన కంటే చాలా వెనుకబడి ఉంది.హర్మన్‌ప్రీత్ కౌర్ గురించి చెప్పాలంటే, ఆమె 141 వన్డే మ్యాచ్‌లలో 3803 పరుగులు మాత్రమే చేసింది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

క్రికెట్ స్మృతి మంధాన 4వేల పరుగులు వన్డే మహిళా క్రికెటర్

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Smriti Mandhana World Record: స్మృతి మంధాన దెబ్బకు రికార్డులు చెల్లాచెదురు.. ఈ క్యూటీ బ్యాటింగ్‌ రేంజ్ అలా ఉంటుంది మరిSmriti Mandhana World Record: స్మృతి మంధాన దెబ్బకు రికార్డులు చెల్లాచెదురు.. ఈ క్యూటీ బ్యాటింగ్‌ రేంజ్ అలా ఉంటుంది మరిInd Vs Aus ODI Women: వన్డే క్రికెట్లో స్మృతి మంధాన దెబ్బకు రికార్డులన్నీ చెల్లాచెదురయ్యాయి. ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కానీ రికార్డును తన ఖాతాలో వేసుకుంది ఈ క్యూటీ. బుధవారం ఆస్ట్రేలియాతో జరిగిన మూడోవన్డేలో ఈ ఘనతను సాధించింది.
और पढो »

కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్: 11 నెలల్లో 1 లక్ష యూనిట్ల విక్రయాల మైలురాయికియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్: 11 నెలల్లో 1 లక్ష యూనిట్ల విక్రయాల మైలురాయికియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ మార్కెట్లోకి వచ్చి 11 నెలల్లోనే 1 లక్ష యూనిట్ల విక్రయాల మైలురాయి సాధించింది. ఈ SUV ప్రజల హృదయాలను గెలుచుకుంది. పెట్రోల్ వేరియంట్‌తో పాటు సన్‌రూఫ్ వేరియంట్‌కు బంపర్ డిమాండ్ ఉంది.
और पढो »

టీమ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్: చివరి టెస్ట్ రసవత్తరంగా మారుతోందిటీమ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్: చివరి టెస్ట్ రసవత్తరంగా మారుతోందిభారత్ 145 పరుగుల ఆధిక్యంతో కొనసాగుతోంది. ఒక్క రెండో రోజే 15 వికెట్లు పడ్డాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. చివరి ఐదవ టెస్ట్‌లో టీమ్ ఇండియా విజయం సాధిస్తేనే టెస్ట్ సిరీస్ డ్రా అవుతుంది. లేదంటే ఆసీస్ కైవసం అవుతుంది.
और पढो »

కేటీఆర్ కు హైకోర్టులో బిగ్ షాక్కేటీఆర్ కు హైకోర్టులో బిగ్ షాక్ఫార్మూలా ఈ రేసు ఘటనలో కేటీఆర్ హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను కొట్టివేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో కేటీఆర్ అరెస్టుపై ఉన్న స్టే కూడా ఎత్తివేసినట్లు తెలుస్తోంది.
और पढो »

KTR Arrest: ఫార్ములా ఈ రేస్ కేసులో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచిందిKTR Arrest: ఫార్ములా ఈ రేస్ కేసులో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచిందిఫార్ములా ఈ రేస్ కేసులో ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో, ఫార్ములా ఈ రేస్ కేసుతో సంబంధం ఉన్న వారిని ఒక్కొక్కరుగా విచారణ చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో HMDA మాజీ చీఫ్ BLN రెడ్డి, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్, కేటీఆర్ ఈడీ ముందు హాజరుకానున్నారు
और पढो »

Epfo Update: EPFO లో పెట్టుబడులు ఎక్కడ పెడతారు?Epfo Update: EPFO లో పెట్టుబడులు ఎక్కడ పెడతారు?ఈ వార్త, EPFO లో పెట్టుబడులు ఎక్కడ పెట్టుబడి పెడుతుందో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. EPFO లో నిధులను ఎక్కడ వ్యవహరిస్తుందో, ప్రభుత్వం ఎలా నిర్ణయించుకుంటుందో, ఈ వార్త వివరించింది.
और पढो »



Render Time: 2025-02-12 23:07:16