Balakrishna Honored with Padma Bhushan: బాలీవుడ్ లో కపూర్ ఫ్యామిలీ.. తెలుగులో నందమూరి కుటుంబం.. పద్మ అవార్డులు అందుకున్న తండ్రీ కొడుకులు..

Padma Bhushan Balakrishna समाचार

Balakrishna Honored with Padma Bhushan: బాలీవుడ్ లో కపూర్ ఫ్యామిలీ.. తెలుగులో నందమూరి కుటుంబం.. పద్మ అవార్డులు అందుకున్న తండ్రీ కొడుకులు..
Raj KapoorPrithviraj KapoorShashi Kapoor
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 57 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 57%
  • Publisher: 63%

Balakrishna Honored with Padma Bhushan: 76వ గణతంత్య్ర దినోత్సవం సందర్బంగా కేంద్రం 2025 యేడాదికి గాను పద్మ అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఇక తెలుగు రాష్ట్రాల్లో సినీ, సేవా రంగాల నుంచి నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ ప్రకటించింది.

Balakrishna Honored with Padma Bhushan: బాలీవుడ్ లో కపూర్ ఫ్యామిలీ.. తెలుగులో నందమూరి కుటుంబం.. పద్మ అవార్డులు అందుకున్న తండ్రీ కొడుకులు..

ఈ నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఒకే ఇంటి నుంచి పద్మ అవార్డు అందుకున్న ఏకైక ఫ్యామిలీగా రికార్డు క్రియేట్ చేసింది. అయితే నందమూరి కుటుంబం కంటే ముందు కపూర్ ఫ్యామిలీలో తండ్రీ కొడుకులు పద్మ అవార్డులు అందుకున్నారు.Latest Home Based Business Idea: ఇంట్లోనే ఉంటూ పెట్టుబడి లేకుండా చేసుకొనే బెస్ట్‌ బిజినెస్ ఐడియా.. రోజుకు 5 వేలు.. నెలకు రూ. లక్ష ఆదాయం

:ఒకే కుటుంబం నుంచి తండ్రీ కుమారులు ఇద్దరు పద్మ అవార్డులు అందుకోవడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. అవును అప్పట్లో 1968లో అన్న ఎన్టీఆర్ ని అప్పటి ఇందిరా గాంధీ ప్రభుత్వం పద్మశ్రీతో గౌరవించింది. ఆయనతో పాటు ఏఎన్నార్ కు కూడా పద్మశ్రీ ప్రకటించడం విశేషం. దాదాపు 57 యేళ్ల తర్వాత నందమూరి తారక రామారావు తనయుడు నందమూరి బాలకృష్ణ పద్మభూషణుడయ్యారు.

తండ్రి ఎన్టీఆర్ పద్మశ్రీ అందుకుంటే.. తనయుడు ఏకంగా పద్మభూషణుడయ్యాడు. తెలుగు సహా దక్షిణాది చిత్ర పరిశ్రమ నుంచి తండ్రీ కొడుకులు ఇద్దరు పద్మ అవార్డులు ఎవరు అందుకోలేదు. అదే హిందీ చిత్రసీమలో పృథ్వీరాజ్ కపూర్.. 1969లో పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత ఆయన తనయుడు బాలీవుడ్ షో మ్యాన్ గా పేరు తెచ్చుకున్న రాజ్ కపూర్.. రెండేళ్లకే 1971లో పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత చాలా యేళ్లకు పృథ్వీరాజ్ కపూర్ చిన్న కుమారుడు..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Raj Kapoor Prithviraj Kapoor Shashi Kapoor NTR Balakrishna Pawan Kalyan Jr Ntr Chiranjeevi Chandrababu Naidu

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

బాలీవుడ్ నటులు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు: 2024 లో కోట్ల రూపాయలుబాలీవుడ్ నటులు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు: 2024 లో కోట్ల రూపాయలుబాలీవుడ్ స్టార్స్ రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. 2024లో చాలా మంది తారలు కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారు. టాప్ 5 తారలు ఎవరో తెలుసుకుందాం.
और पढो »

Epfo Update: EPFO లో పెట్టుబడులు ఎక్కడ పెడతారు?Epfo Update: EPFO లో పెట్టుబడులు ఎక్కడ పెడతారు?ఈ వార్త, EPFO లో పెట్టుబడులు ఎక్కడ పెట్టుబడి పెడుతుందో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. EPFO లో నిధులను ఎక్కడ వ్యవహరిస్తుందో, ప్రభుత్వం ఎలా నిర్ణయించుకుంటుందో, ఈ వార్త వివరించింది.
और पढो »

స్టాక్ మార్కెట్ లో లాభాలు సాధించడానికి రాకేశ్ ఝున్ ఝున్ వాలా టిప్స్స్టాక్ మార్కెట్ లో లాభాలు సాధించడానికి రాకేశ్ ఝున్ ఝున్ వాలా టిప్స్బిగ్‌బుల్ రాకేశ్ ఝున్ ఝున్ వాలా స్టాక్ మార్కెట్ లో లాభాలు సాధించడానికి 5 కీలక టిప్స్ అందిస్తున్నారు.
और पढो »

శ్రీలీల బాలీవుడ్ లో పాగా వేయడం ఖాయమా? ఇటీవల సైఫ్ అలీఖాన్ కొడుకుతో కన్పించిన నటిశ్రీలీల బాలీవుడ్ లో పాగా వేయడం ఖాయమా? ఇటీవల సైఫ్ అలీఖాన్ కొడుకుతో కన్పించిన నటినటి శ్రీలీల ఇటీవల ఎక్కువగా వార్తలలో ఉంటున్నారు. పుష్ప2 మూవీలో కిస్సిక్ సాంగ్ తో అదరగొట్టిన విషయం తెలిసిందే. తాజాగా సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహీం కుమారుడుతో కన్పించి బాలీవుడ్ వైపు వెళ్తుందని ప్రచారం జోరుగా సాగుతోంది.
और पढो »

కత్రీనా కైఫ్, విక్కీ కౌశల్ ఇంగ్లండ్ లో సరదా గడుపుతూ రొమాంటిక్ ఫొటోలుకత్రీనా కైఫ్, విక్కీ కౌశల్ ఇంగ్లండ్ లో సరదా గడుపుతూ రొమాంటిక్ ఫొటోలుకత్రీనా కైఫ్ తన భర్త విక్కీ కౌశల్ తోపాటు ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఇంగ్లండ్ లో సందర్శించి సరదా గడిపింది. ఈ సందర్భంలో కత్రీనా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో కొన్ని రొమాంటిక్ ఫొటోలు షేర్ చేసింది.
और पढो »

IND vs AUS: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు నివాళులు అర్పించిన టీమ్ ఇండియా..నల్లబ్యాండ్ లు ధరించి మైదానంలోకిIND vs AUS: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు నివాళులు అర్పించిన టీమ్ ఇండియా..నల్లబ్యాండ్ లు ధరించి మైదానంలోకిIND vs AUS: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి మరణించిన సంగతి తెలిసిందే. 92ఏళ్ల వయస్సులో ఆయన అనారోగ్య సమస్యలతో ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మరణించారు.
और पढो »



Render Time: 2025-02-12 23:07:23