Hydereabad news: దసరా పండుగ సందడి స్టార్ట్ అయ్యింది. ఎక్కడ చూసిన కూడా ప్రజలు తమ సొంతూర్లకు వెళ్తున్నారు. మరికొందరు షాపింగ్ లు చేస్తు బిజీగా ఉంటున్నారు.ఈ నేపథ్యంలో హైదరబాదీలకు రేవంత్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తోంది.
Hyderabad : హైదరాబాదీలు ఎగిరి గంతేసే వార్త.. పండగ వేళ అదిరి పోయే ఆఫర్ ఇచ్చిన సీఎం రేవంత్ సర్కారు.. డిటెయిల్స్..
దసరా పండగ వేళ హైదరాబాదీలకు రేవంత్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. నగరంలో ఉండే చాలా మంది ప్రజలు కొన్నేళ్లుగా వాటర్ బిల్స్ లు కట్టడంలేదని వాటర్ బోర్డుకు పలు ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు చాలా ఏళ్లుగా పెరుకుపోయిన పెండింగ్ లను క్లియర్ చేసేందుకు మంచి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ..హెచ్ఎంఎస్ఎస్బీ వాటర్ బోర్డు కార్యదర్శి ఈ మేరకు కీలక ప్రకటన చేశారు.
దసరా పురస్కరించుకొని ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకురాగా... ఈనెల 1 నుంచి 31 వరకు అమల్లో ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం హైదరబాద్ వ్యాప్తంగా.. వాటర్ బిల్లులు చాలా కోట్లల్లో పెండింగ్ లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇదిలా ఉండగా..
CM Revanth Reddy HMWSSB Waterboard Hmwssb One Time Ots 2024 Dana Kishore GHMC Dusshera
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Liquor shops: మందుబాబులు ఎగిరి గంతేసే వార్త.. వీకెండ్లో మద్యం దుకాణాల వేళల్లో భారీగా పొడిగింపు..Hyderabad: లిక్కర్ షాపుల వేళల్లో జీహెచ్ఎంసీ పరిధిలో సవరించినట్లు తెలుస్తోంది. ఇక మీదట వీకెండ్ లలో కూడా ఎక్కువగా సేపు తెరిచి ఉంచుకునే విధంగా రేవంత్ సర్కారు కీలక ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది.
और पढो »
Khairatabad: ఖైరతాబాద్ గణపయ్యకు సీఎం రేవంత్ తొలిపూజ.. సప్త ముఖ మహాగణపతి సాక్షిగా ఆసక్తికర వ్యాఖ్యలు..CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో ఖైరతాబాద్ మహాగణేషుడి వద్ద పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ మహా గణేష్ దర్శనానికి పెద్ద ఎత్తున పొటెత్తారు.
और पढो »
Bathukamma Gift: బతుకమ్మకు చీరలు కాదు రూ.500.. రేవంత్ సర్కార్ మహిళలకు పండుగ కానుక..!CM Revanth Bathukamma Gift:మహిళలకు రేవంత్ సర్కార్ బంపర్ ఆఫర్ ప్రకటించినుందట. బతుకమ్మ పండుగ సందర్భంగా ఈసారి చీరలు మహిళలకు కొత్త కానుక ఇవ్వాలని యోచిస్తోందట.
और पढो »
Telangana: రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఇక దేవాలయాల్లో కేవలం ఆ నెయ్యి మాత్రమే వాడాలి..!Telangana Government Key Decision: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు Telangana: ఆయన తెలంగాణ వ్యాప్తంగా ఉన్న దేవాలయాలకు కూడా ఉత్తర్వులు జారీ చేశారు.
और पढो »
Sajjanar: పల్లె వెలుగు బస్సు ప్రయాణికులు ఎగిరి గంతేసే వార్త.. కీలక నిర్ణయం తీసుకున్న సజ్జనార్.. వివరాలివే..RTC MD Sajjanar: ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పల్లెవెలుగు ప్రయాణికుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో చాలా మంది ప్రయాణికులు.. ఇన్నిరోజుల పాటు పడిన ఇబ్బందులకు ఫుల్ స్టాప్ పడిందని చెప్పుకొవచ్చు.
और पढो »
APSRTC: దసర పండగ... ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన ఏపీఎస్ఆర్టీసీ.. డిటెయిల్స్..APSRTC Dussehra festival: ప్రయాణికులు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీలో కొన్ని రూట్లలో భారీగా బస్సు ప్రయాణాలలో రాయితీలను ప్రకటించింది. దీంతో ప్రయాణికులు బిగ్ రిలీఫ్ దొరికిందని చెప్పుకొవచ్చు.
और पढो »