Quarter Liquor Bottle Price at 99 Rupees: ఏపీ ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు రూ.99 క్వార్టర్ బాటిల్ ధరపై బిగ్ అప్డేట్ వచ్చేసింది. ఇప్పటికే కొత్తగా ఏర్పాటు చేసిన మద్యం షాపుల్లో విక్రయాలు కూడా మొదలయ్యాయి.
ఎక్సైజ్ శాఖ కమిషనర్ నిషాంత్ కుమార్ దీనిపై క్లారిటీ ఇచ్చారు.ఇప్పటికే మద్యం తయారీ ప్రధాన ఐదు సంస్థలు రూ.99 కే క్వార్టర్ బాటిల్ ధరకు విక్రయించేందుకు ముందుకు వచ్చాయి. సోమవారం నాటికి 20 వేల కేసులు మార్కెట్లోకి రానున్నాయి.ఇప్పటికే పదివేల కేసులు చేరాయి. ఏపీలో మద్యం విక్రయాలు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం విక్రయాలు జరగనున్నాయి. కొత్త పాలసీ తీసుకువచ్చిన ఏపీ ప్రభుత్వం బుధవారం నుంచి విక్రయాలు కూడా ప్రారంభించింది. నెలఖరు నాటికి 2.40 లక్షల మద్యం కేసులు అందుబాటు ఉండనున్నాయి. అయితే, రూ.
ఇక అతి త్వరలోనే మందు బాబులకు గుడ్ న్యూస్ అందించనుంది ఏపీ ప్రభుత్వం. ఇదిలా ఉండగా కొత్తగా మద్యం షాపులు దక్కించుకున్నవారికి కొత్త తలనొప్పి మొదలైంది. ఎక్కడ దుకాణాలు ఏర్పాటు చేయాలో గందరగోళంతో ఇంకా తెరవాల్సినవి ఉన్నాయి. నివాస ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే స్థానికులు మండిపడుతున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక తికమక పడుతున్నారు. ఏపీ లిక్కర్ షాపులు టెండర్ వేసినప్పుటి నుంచి చిత్రవిచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి.
Liquor Bottle Price Quarter At 99 Liquor Syndicate Warning To The Liquor Traders AP Liquor Policy
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
AP Liquor Policy: మందుబాబులకు సీఎం చంద్రబాబు కానుక.. రూ.99కే మద్యంLiquor Will Be Available Rs 99 Only In Andhra Pradesh: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మద్యంప్రియులకు తీపి కబురు చెప్పారు. రూ.99 కే మద్యం అందుబాటులోకి తీసుకొస్తున్నారు. కొత్త మద్యం విధానానికి చంద్రబాబు సర్కార్ ఆమోదం తెలిపింది.
और पढो »
Liquor shops: దసరా వేళ మందు బాబులకు బిగ్ షాక్.. రెండు రోజుల పాటు లిక్కర్ షాపులు బంద్.. ఎక్కడంటే..?Wines shops closed news: దసరా పండగ వేళ మందుబాబులకు ఆబ్కారీ అధికారులు షాకింగ్ వార్త చెప్పినట్లు తెలుస్తోంది. రెండు రోజుల పాటు అన్ని లిక్కర్, వైన్ షాపుల్ని మూసి ఉంచాలని ఆదేశించారు.
और पढो »
Jio Offers: జియో అతితక్కువ ధరలో అన్లిమిటెడ్ ప్లాన్.. రూ.101 రీఛార్జీతో 2 నెలల వ్యాలిడిటీ..Jio Offers Unlimited Data: జియో అతి తక్కువ ధరలో మరో బడ్జెట్ ప్లాన్ అందుబాటులోకి తీసుకువచ్చింది. 5జీ స్పీడ్తో అన్లిమిటెడ్ కాలింగ్ కేవలం రూ.101 కే అందుబాటులో ఉంది.
और पढो »
Vijayadashami 2024 Facts: దసరా పండగ రోజు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడని పనులు ఇవే..Vijayadashami 2024 Facts: పురాణాల ప్రకారం.. దసరా పండగ రోజున కొన్ని పనులను ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి దుష్టశక్తులతో పాటు అనేక దుష్ప్రభావాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. అయితే దసరా పండగ రోజున ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకోండి.
और पढो »
KT Rama Rao: దసరా రోజు ఆ ఇద్దరి మరణానికి రేవంత్ రెడ్డిదే బాధ్యతKT Rama Rao Reacts Contaminated Water Deaths: కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి చెందిన సంఘటన రాజకీయ దుమారం రేపింది. మిషన్ భగీరథతో నీళ్లు సరఫరా చేయకపోవడంతోనే ఈ దారుణం చోటుచేసుకుందనే విమర్శలు వస్తున్నాయి.
और पढो »
Gold Rate: తగ్గేదే లేదంటోన్న పసిడి ధర ..రూ. 78 వేలు దాటిన తులం..ఎక్కడి వరకూ ఈ పరుగు?Gold And Silver Prices: బంగారం ధర భారీగా పెరుగుతోంది. చరిత్రలో ఏనాడు లేని విధంగా రూ. 78వేలకు చేరి రికార్డు క్రియేట్ చేసింది. గ్లోబల్ మార్కెట్లతోపాటు దేశీయ బులియన్ మార్కెట్లో బంగారానికి గిరాకీ నెలకొనడంతో గురువారం దేశ రాజధాని ఢిల్లీలో తులం పసిడి ధర రూ. 400 పెరిగింది. దీంతో తులం బంగారం ధర రూ.
और पढो »