Big Shock To Political Leaders In Tirumala: రాజకీయ వ్యాఖ్యలతో నిత్యం గోవింద నామస్మరణతో తరించాల్సిన తిరుమల కొండపై ఆధ్యాత్మిక వాతావరణం దెబ్బతింటోంది. ఈ నేపథ్యంలో టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. రాజకీయ ప్రసంగాలపై నిషేధం ప్రకటించింది.
AP Liquor Rates: మందుబాబులకు పండగ లాంటి న్యూస్.. భారీగా తగ్గనున్న ఆ బ్రాండ్ మద్యం ధరలు..
తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చిన వాళ్లు భక్తి విషయాలు కాకుండా ఇతర విషయాలు మాట్లాడుతుండడంతో తిరుమల తిరుపతి దేవస్థానం సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా రాజకీయ నాయకులను తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం చేస్తున్న వ్యాఖ్యలు వివాదస్పదమవుతుండడంతో టీటీడీ దిద్దుబాటు చర్యలు తీసుకుంది. ఇకపై తిరుమల కొండపై రాజకీయ వ్యాఖ్యలు.. ప్రసంగాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ సందర్భంగా తిరుమల కొండపై రాజకీయ ప్రసంగాలపై టీటీడీ నిషేధం విధించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.RK Roja Selvamani
Tirumala Tirupati Devasthanam Political Speech Tirumala Temple Political Leaders Andhra Pradesh Tirumala News Tirumala Updates
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Tirumala: తిరుమలలో భారీ వర్షాలు.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?Heavy Rains In Tirumala And Darshan Time Details: చలికాలానికి తోడు వర్షాలు కురుస్తుండడంతో తిరుమల అందాలు రెట్టింపయ్యాయి. దర్శనానికి వచ్చిన భక్తులు తిరుమల అందాలను.. శ్రీవారి దర్శనం చేసుకుని తన్మయత్వానికి లోనవుతున్నారు. కొంత ఇబ్బందులు ఉన్నా భక్తితో వాటిని మైమరిచిపోతున్నారు.
और पढो »
Tirumala Photoshoot: తిరుమలలో మరో వివాదం.. ప్రధానాలయం ముందు రాజకీయ నాయకుల హల్చల్Political Leaders Tirumala Photoshoot: పవిత్రమైన తిరుమల ఆలయంలో మరో వివాదం చోటుచేసుకుంది. ప్రధానాలయం ముందు రాజకీయ నాయకులు ఫొటో షూట్ చేసుకోవడం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వ్యవహారం సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లినట్లు సమాచారం.
और पढो »
Tirumala: తిరుమలలో నెల రోజులపాటు సుప్రభాత సేవ రద్దు.. ఆ స్థానంలో తిరుప్పావై పారాయణ, ఎందుకో తెలుసా?Tirumala Suprabhata Seva: తిరుమల శ్రీ వేంకటేశుని ఆలయంలో ప్రతిరోజూ పారాయణ చేసే సుప్రభాత సేవను తాత్కాలికంగా రద్దు చేశారు. ఆ స్థానంలో తిరుప్పావై పారాయణ చేయాలని టీటీడీ యంత్రాంగం నిర్ణయించింది.
और पढो »
Tirumala: తిరుమలలో మళ్లీ ఘోర అపచారం.. మూడేళ్ల తర్వాత వెలుగులోకి వచ్చిన షాకింగ్ ఘటన.. ఏంజరిగిందంటే..?Tirupati Temple:తిరుమల శ్రీవారిని భక్తులు కొంగు బంగారంగా భావిస్తారు.అలాంటి తిరుపతిలో జరిగిన ఘటన ఏళ్ల తర్వాత వెలుగులోకి వచ్చింది. దీంతో హిందు సంఘాలు దీనిపైమండిపడుతున్నాయి.
और पढो »
Tirumala: ఎంతకు తెగించార్రా..?.. తిరుమలలో బైట పడ్డ మరో షాకింగ్ ఘటన.. అసలేం జరిగిందంటే..?Tirupati news: తిరుమలలో ఇటీవల చోటు చేసుకుంటున్నఘటనలు తరచుగా వార్తలలో ఉంటున్నాయి. ఇటీవల అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు మాత్రం తిరుమలకు పూర్వవైభవం వచ్చేవిధంగా చర్యలు చేపట్టినట్లు తెలుస్తొంది.
और पढो »
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతుందంటే..?Tirumala Tirupati Devasthanam: తిరుమల వేంకటేశుని దర్శనం కోసం దేశవ్యాప్తంగా అనేక మంది భక్తులు స్వామివారిని తనివితీరా దర్శించేందుకు తిరుమల చేరుకుంటారు.
और पढो »