Tollywood Senior Heroins Remunartions: అనుష్క, నయనతార, సమంత సహా సీనియర్ హీరోయిన్స్‌లలో ఎవరి పారితోషకం ఎంతంటే..

Heroins Remunaration समाचार

Tollywood Senior Heroins Remunartions: అనుష్క, నయనతార, సమంత సహా సీనియర్ హీరోయిన్స్‌లలో ఎవరి పారితోషకం ఎంతంటే..
SamanthaAnushka ShettyNayanthara
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 34%
  • Publisher: 63%

Tollywood Senior Heroins Remunartions: తెలుగు సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్స్‌తో పాటు సీనియర్ భామలకు ఇప్పటికీ మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా టాలీవుడ్ సీనియర్ టాప్ స్టార్స్ కు వీళ్లు సరిజోడిగా నిలుస్తున్నారు. దీంతో ఈ భామలకు కూడా మంచి డిమాండ్ వుంది.

Tollywood Senior Heroins Remunartions: అనుష్క, నయనతార, సమంత సహా సీనియర్ హీరోయిన్స్‌లలో ఎవరి పారితోషకం ఎంతంటే..: తెలుగు సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్స్‌తో పాటు సీనియర్ భామలకు ఇప్పటికీ మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా టాలీవుడ్ సీనియర్ టాప్ స్టార్స్ కు వీళ్లు సరిజోడిగా నిలుస్తున్నారు. దీంతో ఈ భామలకు కూడా మంచి డిమాండ్ వుంది.తెలుగు సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్స్‌తో పాటు సీనియర్ భామలకు ఇప్పటికీ మంచి డిమాండ్ ఉంది. ఇందులో నయనతార, అనుష్క శెట్టి, సమంత కూడా ఓ రేంజ్‌లో పారితోషకాలు అందుకుంటున్నారు.

సమంత టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా అలరిస్తోంది. ఈమె ఒక్కో చిత్రానికి దాదాపు రూ. 3 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం. తాజాగా 'సిటాడెల్' వెబ్ సిరీస్‌ కోసం రూ. 3.5 కోట్ల వరకు ఛార్జ్ చేసినట్టు సమాచారం.త్రిష.. త్రిష కథానాయిగా రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంది. ఈమె ఒక్కో సినిమాకు రూ. 2 కోట్ల నుంచి 2.5 కోట్ల వరకు తీసుకుంటున్నట్టు సమాచారం. 'విశ్వంభర' కోసం దాదాపు రూ. 2.5 కోట్ల పారితోషకం తీసుకున్నట్టు సమాచారం.కాజల్ అగర్వాల్. .

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Samantha Anushka Shetty Nayanthara Kajal Agerwal Tamannaah Tollywood

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Heavy Rains in Dubai: ఎడారి దేశంలో భారీ వర్షాలు, ఒమన్‌లో 18 మంది మృతిHeavy Rains in Dubai: ఎడారి దేశంలో భారీ వర్షాలు, ఒమన్‌లో 18 మంది మృతిHeavy Rains makes havoc in dubai, saudi arabia, oman as airports యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని దుబాయ్ సహా ఒమన్, షార్జా, అబుదాబి, ఖతర్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఎమిరేట్ ఆఫ్ ఫుజైరాలో భారీ వర్షాలు ముంచెత్తాయి
और पढो »

Dwarakish Passes Away: చిత్రసీమలో మరో విషాదం.. సీనియర్ నటుడు ద్వారకీష్ కన్నుమూత..Dwarakish Passes Away: చిత్రసీమలో మరో విషాదం.. సీనియర్ నటుడు ద్వారకీష్ కన్నుమూత..Dwarakish Passes Away: గత కొన్ని రోజులుగా చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఈ రోజు ప్రముఖ కన్నడ సీనియర్ నటుడు ద్వారకీష్ కన్నుమూసారు.
और पढो »

4th Phase Election Notification: తెలంగాణ సహా దేశ వ్యాప్తంగా 96 లోక్ సభ స్థానాలకు ఎన్నికల నోటికేషన్ విడుదల..4th Phase Election Notification: తెలంగాణ సహా దేశ వ్యాప్తంగా 96 లోక్ సభ స్థానాలకు ఎన్నికల నోటికేషన్ విడుదల..Telangana Election Notification: దేశ వ్యాప్తంగా 543 లోక్ సభ నియోజకవర్గాలకు 7 విడతల్లో ఎన్నికల నిర్వహించడానికి ఎన్నికల కమిషనర్ సిద్ధమైంది. తొలి విడతలో భాగంగా నిన్నటితో ప్రచారం ముగిసింది.
और पढो »

Rashmika Mandanna: ప్రేమలో మోసం అంటున్న రష్మిక.. ఈ ఫిలాసఫీ ఎవరి కోసం అంటున ఫ్యాన్స్..Rashmika Mandanna: ప్రేమలో మోసం అంటున్న రష్మిక.. ఈ ఫిలాసఫీ ఎవరి కోసం అంటున ఫ్యాన్స్..Vijay-Rashmika Mandanna : నేషనల్ క్రష్ అని పిలవబడుతున్న రష్మిక మందన్న ప్రేమ వ్యవహారాల గురించి ఎప్పటికప్పుడు పుకార్లు వినిపిస్తూనే ఉంటాయి. అసలు రష్మిక నిజంగా ఎవరినైనా ప్రేమిస్తుందా అనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు. కానీ తాజాగా ఈ భామ ప్రేమ లో మోసాల గురించి తెలుసుకుంటూ షాక్ ఇచ్చింది.
और पढो »

Lok Sabha Polls 2024: తొలి విడత ప్రచారానికి తెర.. తమిళనాడు సహా 102 లోక్ సభ సీట్లకు రేపే పోలింగ్..Lok Sabha Polls 2024: తొలి విడత ప్రచారానికి తెర.. తమిళనాడు సహా 102 లోక్ సభ సీట్లకు రేపే పోలింగ్..Lok Sabha Polls 2024: లోక్ సభ ఎన్నికల్లో తొలి విడత ప్రచారానికి నిన్నటితో (17-4-2024) తెర పడింది. రేపు తమిళనాడులోని 39 సీట్లతో పాటు దేశ వ్యాప్తంగా 102 లోక్‌ సభ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి.
और पढो »

Lok Sabha Elections 2024: సీనియర్ Vs జూనియర్.. అరకు నియోజకవర్గంలో గెలిచేదెవరు..?Lok Sabha Elections 2024: సీనియర్ Vs జూనియర్.. అరకు నియోజకవర్గంలో గెలిచేదెవరు..?Araku Parliament Elections 2024: అరకు పార్లమెంట్‌లో సీనియర్, జూనియర్ మధ్య పోటీ నెలకొంది. టీడీపీ బీజేపీ జనసేన కూటమి అభ్యర్థిగా కొత్తపల్లి గీత బరిలో ఉండగా.. అధికార వైసీపీ నుంచి శెట్టి తనూజ రాణి పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఒకసారి అరకు ఎంపీగా చేసిన కొత్తపల్లి గీత..
और पढो »



Render Time: 2025-02-13 11:23:11