Young India Integrated Residential School Complex: మరోసారి తెలంగాణ తొలి సీఎం కేసీఆర్పై రేవంత్ రెడ్డి రెచ్చిపోయారు. విద్యా మౌలిక వసతులపై గులాబీ బాస్పై తీవ్ర విమర్శలు చేశారు.
Happy Dussehra wishes 2024: హ్యాపీ దసరా 2024.. మీ ఫ్యామిలీ, బంధువులు, స్నేహితులకు దసరా శుభాకాంక్షలు, వాట్సాప్ సందేశాలు ఇలా..
'బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పేదలకు విద్య అందించేందుకు, మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టలేదు. కానీ మేం చేస్తుంటే తప్పుపడుతున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే నాకు గౌరవం ఉంది. ఆయన ఏ రాజకీయ పార్టీలో ఉన్నా నాకు అభ్యంతరం లేదు. కానీ కోట్లాది రూపాయలతో 25 ఎకరాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తుంటే ఎందుకు తప్పుపడుతున్నారు?' అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
Kondurg Laying Foundation Stone Young India Integrated Residential School Complex KCR Brs Party
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Sobhita Chaitanya: అక్కినేని నాగచైతన్యతో పిల్లలు కనాలని ఉంది: శోభిత ధూళిపాలSobhita Dhulipala Speaks About Her Engagement With Naga Chaitanya: తనకు అమ్మతనం కావాలని.. అలాంటి అనుభవాన్ని ఆస్వాదించాలని ఉందని నాగచైతన్య ఫియాన్సీ శోభిత ధూళిపాల తెలిపారు.
और पढो »
Telangana: ఈ ఒక్క పని చేస్తే చాలు దేశంలోనే తెలంగాణ నంబర్వన్: రేవంత్ రెడ్డిRevanth Reddy Distributes AEE Appiontment Letters: నీళ్లతో తెలంగాణకు విడదీయరాని అనుబంధమని.. ఇకపై ప్రాజెక్టులు పూర్తి చేసి తెలంగాణను నంబర్వన్ చేద్దామని ప్రభుత్వం పిలుపునిచ్చింది.
और पढो »
Revanth Reddy: వచ్చే పదేళ్లు అధికారం మాదే! రాహుల్ను ప్రధాని చేయడమే లక్ష్యం: రేవంత్ రెడ్డిRevanth Reddy Wished Mahesh Kumar Goud: వచ్చే పదేళ్లు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసినప్పుడే తమ లక్ష్యమని నెరవేరినట్టు ప్రకటించారు.
और पढो »
Siddhivinayak Mandir laddu Controversy: వినాయక.. ఇదేం ఘోరం.. లడ్డూ ప్రసాదంపై పిల్లలు పెట్టిన ఎలుకలు..Siddhivinayak Mandir laddu: ఇప్పటికే దేశ వ్యాప్తంగా తిరుమల లడ్డూ వ్యవహారం పై పెద్ద రచ్చ నడుస్తోంది. తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిలో జంతువులకు సంబంధించిన కొవ్వు ఉన్నట్టు ల్యాబ్ పరీక్షల్లో తేలింది. తిరుమల లడ్డూ వ్యవహారం కోట్లాది హిందువులను మనోవేధనకు గురి చేస్తోంది.
और पढो »
KCR: జనంలోకి కేసీఆర్ వచ్చేది అప్పుడే..? గులాబీ బాస్ స్ట్రాటజీ అదేనా..!KCR: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయంగా ప్రస్ ఎందుకు మౌనంగా ఉంటున్నట్లు..! అసెంబ్లీ ఎన్నికల ఫలితార తర్వాత కేసీఆర్ ఫాం హౌజ్ కే ఎందుకు పరిమితమయ్యారు. ప్రస్తుతం కేసీఆర్ పాం హౌజ్ లో ఏం చేస్తున్నట్లు అనే చర్చ మొదలైంది. ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ డీలా పడ్డారన్న దాంట్లో నిజమెంతుంది.
और पढो »
CM Revanth Reddy: రైతులకు భారీ శుభవార్త చెప్పిన సీఎం రేవంత్.. ఇక 48 గంటల్లో ఖాతాల్లో డబ్బులు జమా..CM Revanth Reddy Bumper Offer: రైతులకు పండుగ ముందే భారీ గుడ్ న్యూస్ చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. సన్నవడ్ల కనీస మద్ధతు ధరతోపాటు రూ.500 బోనస్ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ డబ్బులను కేవలం 48 గంటల్లో జమా చేయాలని ఆదేశించారు.
और पढो »