Rushikonda Palace: రుషికొండ భవనం జగన్‌ సొంతానిది కాదు.. టీడీపీ తెలుసుకో: వైసీపీ ఘాటు కౌంటర్‌

Rushikonda Palace समाचार

Rushikonda Palace: రుషికొండ భవనం జగన్‌ సొంతానిది కాదు.. టీడీపీ తెలుసుకో: వైసీపీ ఘాటు కౌంటర్‌
VisakhapatnamTelugu Desam PartyYsrcp
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 34%
  • Publisher: 63%

YSRCP Counter Attack On Rushikonda Palace TDP Allegations: గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన రిషికొండ భవనంపై ప్రధాన పార్టీల మధ్య తీవ్ర వివాదం నడుస్తోంది. ఆ రెండు పార్టీలు విమర్శ, ప్రతివిమర్శలు చేసుకోవడం ఆసక్తికరం.

Tears of camels: ఒంటె కన్నీరు పాముకాటుకు విరుగుడుగా పనిచేస్తుందంట... అసలు స్టోరీ ఏంటంటే..?ప్రజాధనంతో నిర్మించిన ప్రభుత్వ భవనంపై అధికార తెలుగుదేశం పార్టీ తప్పుడు ప్రచారంతోపాటు తమ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై విమర్శలు చేయడాన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తప్పుబట్టింది. రుషికొండపై నిర్మించిన భవనం ప్రభుత్వ అవసరాలకు అని, వ్యక్తిగతానికి కాదని హితవు పలికింది. దీంతో ఏపీలో రుషికొండ భవనంపై విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగాయి.

రుషికొండలో ఉన్నవి ప్రభుత్వ భవనాలే. ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు అవి. అవేమీ ప్రైవేటు ఆస్తులు కావు. అవి ఎవరి సొంతంకూడా కాదు. విశాఖపట్నానికి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఈ భవనాలను నిర్మించారు. వాటిని ఎలా వినియోగించుకోవాలన్నది ప్రభుత్వం ఇష్టం. అలాంటి…స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Visakhapatnam Telugu Desam Party Ysrcp YSR Congress Party Ganta Srinivasa Rao Rushikonda Palace Cost

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Rushikonda Building: రుషికొండ జగన్ భవనం టీడీపీ స్వాధీనం, పార్టీ జెండాల ఎగురవేతRushikonda Building: రుషికొండ జగన్ భవనం టీడీపీ స్వాధీనం, పార్టీ జెండాల ఎగురవేతAp Elections 2024 Results update telugudesam leaders hoisted party flags ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పదవికి రాజీనామా చేయనున్నారు. తన రాజీనామాను త్వరలో గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు సమర్పించనున్నారు.
और पढो »

Ys Jagan Confident: వైఎస్ జగన్ 151 ప్లస్ ధీమాకు కారణాలేంటి, టీడీపీ ఎందుకు స్పందించ లేదుYs Jagan Confident: వైఎస్ జగన్ 151 ప్లస్ ధీమాకు కారణాలేంటి, టీడీపీ ఎందుకు స్పందించ లేదుWhy Andhra pradesh chief minister ys jagan so confident of retaining power ఏపీ ఎన్నికలు ముగిసిన మూడోరోజున ఐప్యాక్ కార్యాలయానికి వెళ్లి జగన్ చేసిన వ్యాఖ్యలు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆ వ్యాఖ్యలు చేసి లండన్ వెళ్లిపోయినా వాటిపైనే చర్చ జరుగుతోంది
और पढो »

Rushikonda Palace: కళ్లు చెదిరేలా రుషికొండ ప్యాలెస్‌ లోపలి అందాలు.. ఒక్క బాత్‌ టబ్‌ ధర రూ.28 లక్షలుRushikonda Palace: కళ్లు చెదిరేలా రుషికొండ ప్యాలెస్‌ లోపలి అందాలు.. ఒక్క బాత్‌ టబ్‌ ధర రూ.28 లక్షలుRs 26 Lakhs Bath Tub Is It True Rushikonda Palace Photos Leaked: రిషికొండ భవనానికి సంబంధించిన ఫొటోలు లీక్‌ అయ్యాయి. కొండపై నిర్మించిన భవనం లోపల అత్యంత విలువైన వస్తువులు ఉన్నాయి. వీటిని టీడీపీ ఎమ్మెల్యే బయటపెట్టారు.
और पढो »

Chandrababu naidu: వైఎస్ జగన్ కు స్వయంగా ఫోన్ చేసిన చంద్ర బాబు.. అందుబాటులో రాని వైసీపీ అధినేత..Chandrababu naidu: వైఎస్ జగన్ కు స్వయంగా ఫోన్ చేసిన చంద్ర బాబు.. అందుబాటులో రాని వైసీపీ అధినేత..Chandra babu naidu Oath ceremony: ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ప్రమాణ స్వీకారంచేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కేసరపల్లిలో అధికారులు అన్నిరకాల ఏర్పాట్లు చేశారు.
और पढो »

AP Volunteers Job: డేంజర్ జోన్ లో ఏపీ వాలంటీర్ జాబ్ లు..?.. వైసీపీ నేతల వ్యాఖ్యలపై చంద్రబాబు ఆరా...AP Volunteers Job: డేంజర్ జోన్ లో ఏపీ వాలంటీర్ జాబ్ లు..?.. వైసీపీ నేతల వ్యాఖ్యలపై చంద్రబాబు ఆరా...Ap assembly election results 2024: ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయంను మూటగట్టుకొవడంపై మాజీ సీఎం జగన్ పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా ఇటీవల వైసీపీ మాజీ మంత్రులు చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
और पढो »

Chandrababu naidu: ఏపీలో మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్.. ఆ విషయాలపై స్పెషల్ ఫోకస్ చేసిన చంద్రబాబు..Chandrababu naidu: ఏపీలో మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్.. ఆ విషయాలపై స్పెషల్ ఫోకస్ చేసిన చంద్రబాబు..Free bus scheme: మహిళలకు టీడీపీ అధికారంలోకి రాగానే ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ప్రచారం నిర్వహించింది. దీనిపై ఇప్పుడు చంద్రబాబు సాధ్యాసాధ్యాల మీద అధికారులతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
और पढो »



Render Time: 2025-02-19 12:44:25