SEBI Chief: స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్ పర్సన్ మాధాబి పూరీ బుచ్, త్రుణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మెయిత్రాతోపాటు ఫిర్యాదు దారులను అవినీతి నిరోధక దర్యాప్తు సంస్థ లోక్ పాల్ విచారణకు కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
SEBI Chief: సెబీ చైర్పర్సన్ మాధాబి పూరీ బుచ్కు లోక్పాల్ నోటీసులు ..వచ్చేనెలాఖరులో విచారణకు రావాలని ఆదేశం
SEBI Chief: అవినీతి నిరోధక అంబుడ్స్మన్ లోక్పాల్..సెబీ చీఫ్ మాధబి పూరీ బుచ్తో పాటు టిఎంసి ఎంపి మహువా మోయిత్రాతో సహా ఫిర్యాదుదారులను వచ్చే నెలలో విచారణకు రావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. హిండెన్బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్, అధికారిక ఆర్డర్ ప్రకారం. లోక్సభ సభ్యురాలు మోయిత్రా, మరో ఇద్దరు దాఖలు చేసిన ఫిర్యాదులపై లోక్పాల్ నవంబర్ 8న బుచ్ని వివరణ కోరింది.
Hindenburg Research Lokpal Sebi Chairperson Madhabi Puri Buch
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
అల్లు అర్జున్ కు పోలీసులు మరోసారి నోటీసులుసంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ కు చిక్కడ పల్లి పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. పుష్ప 2 మూవీ ప్రీమియర్ షోలో జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన రేవతి కుమారుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
और पढो »
Priyanka Gandhi Vadra: ఎంపీగా ప్రియాంక ప్రమాణ స్వీకారం.. ఎంట్రీ రోజే.. లోక్ సభలో రచ్చ రచ్చ..Priyanka Gandhi Vadra: కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ వాద్రా నేడు పార్లమెంట్ కు దిగువ సభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసారు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కొత్తగా ఎన్నికైన పార్లమెంట్ సభ్యులతో ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేయించారు. అంతేకాదు ఎంట్రీ రోజే లోక్ సభల పలు అంశాలపై రచ్చ జరిగింది.
और पढो »
Chandrababu naidu: అల్లు అర్జున్కు ఫోన్ కాల్ చేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఏమన్నారంటే..?Allu arjun arrest issue: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అల్లు అర్జున్ కు ఫోన్ కాల్ చేసినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.
और पढो »
Ram gopal Varma: ఆర్జీవీ ఇంటి దగ్గర హైటెన్షన్.. రంగంలోకి దిగిన ఒంగోలు పోలీసులు..Ongole police at rgv house: ఒంగోలు పోలీసులు హైదరాబాద్ కు చేరుకున్నారు. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంటి దగ్గర హైటెన్షన్ నెలకొందని చెప్పుకొవచ్చు.
और पढो »
Nayanthara row: నయనతారకు బిగ్ షాక్.. నోటీసులు జారీ చేసిన మద్రాస్ హైకోర్టు.. ఎందుకంటే..?Nayanthara VS Dhanush: మద్రాస్ హైకోర్టు నయన తారకు తాజాగా నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తొంది. కొన్నిరోజులుగా నయనతార వర్సెస్ ధనుష్ వివాదం రచ్చగా మారిన విషయం తెలిసిందే.
और पढो »
Ali: నాకేం సంబంధం.. అక్రమ నిర్మాణాల నోటీసులపై ట్విస్ట్ ఇచ్చిన అలీ..ఏమన్నారంటే..?..Vikarabad: సినీనటుడు అలీకి వికారాబాద్ జిల్లా ఎక్మామిడి గ్రామ పంచాయతీ కార్యదర్శి అక్రమ ఫామ్ హౌస్ నిర్మాణంపై ఇటీవల నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా, అలీ స్పందించినట్లు తెలుస్తొంది.
और पढो »