Telangana Five DAs Pending Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గడువు విధించారు. తమ ఐదు డిమాండ్లు నెరవేర్చకపోతే ప్రభుత్వానికి గడ్డు పరిస్థితులేనని హెచ్చరించారు.
బకాయిపడిన డీఏలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి ఆల్టిమేటం జారీ చేశారు. ఐదు డీఏలు పెండింగ్లో ఉంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తమ డీఏలు చెల్లించాలని కోరుతూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. వెంటనే బకాయిలు చెల్లించి తమకు నిజమైన దీపావళి అందించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి కీలక విజ్ఞప్తులు చేశారు.
ఉద్యోగుల న్యాయబద్దమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని లచ్చిరెడ్డి డిమాండ్ చేశారు. ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై మంత్రివర్గం చర్చించి పెండింగ్ సమస్యలను పరిష్కరించేలా చూడాలన్నారు. నగదు రహిత హెల్త్ స్కీమ్ను అమలు చేసి గతంలో ఇబ్బందులు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.Kadapa girl incident: అడవిలో శృంగారం..!.. ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో వెలుగులోకి వస్తున్న విస్తుపోయే విషయాలు..Viral
Dearness Allowance Five Das Pending Das Govt Employees Revanth Reddy Failures Telangana Employees Hyderabad
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Telangana: రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఇక దేవాలయాల్లో కేవలం ఆ నెయ్యి మాత్రమే వాడాలి..!Telangana Government Key Decision: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు Telangana: ఆయన తెలంగాణ వ్యాప్తంగా ఉన్న దేవాలయాలకు కూడా ఉత్తర్వులు జారీ చేశారు.
और पढो »
Telangana Congress: డిసెంబర్లో దుమ్ములేపుతామంటున్న కాంగ్రెస్,భారీ కార్యచరణకు సిద్దమౌతున్న రేవంత్ సర్కార్డిసెంబర్ లో కాంగ్రెస్ ప్రభుత్వం వరాల జల్లు ప్రకటించబోతుందా, సోనియా గాంధీ బర్త్ డే సందర్భంగా కాంగ్రెస్ ఏం చేయబోతుంది
और पढो »
Telangana Olympics: తెలంగాణలో ఒలింపిక్స్ నిర్వహించడం నా లక్ష్యం: రేవంత్ రెడ్డిHyderabad ISB Leadership Summit Revanth Reddy Speech: తెలంగాణ వాళ్లు ఒలింపిక్స్లో పతకాలు సాధించడమే తన లక్ష్యమని రేవంత్ రెడ్డి ప్రకటించారు. దానికోసం తన ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోందని చెప్పారు.
और पढो »
Telangana: ఈ ఒక్క పని చేస్తే చాలు దేశంలోనే తెలంగాణ నంబర్వన్: రేవంత్ రెడ్డిRevanth Reddy Distributes AEE Appiontment Letters: నీళ్లతో తెలంగాణకు విడదీయరాని అనుబంధమని.. ఇకపై ప్రాజెక్టులు పూర్తి చేసి తెలంగాణను నంబర్వన్ చేద్దామని ప్రభుత్వం పిలుపునిచ్చింది.
और पढो »
7Th Pay Commission Latest News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే.. DAతో పాటు జీతం పెరుగుదలపై ఎవరు ఊహించని గిఫ్ట్..7Th Pay Commission Update: ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం కేటాయించిన కార్యాలయ అలవెన్స్ను (CAA) నెలకు రూ.6750 నుంచి రూ.
और पढो »
Telangana: రైతులకు సీఎం రేవంత్ దసరా కానుక.. ఇది తెలంగాణ ప్రభుత్వం అతిపెద్ద నిర్ణయం..Telangana: రైతులకు తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. దసరాకు ముందే రైతులకు ఈ అతి భారీ ప్రకటనతో భారీ మేలు చేకూరనుంది.
और पढो »