Pm modi: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న మహిళ ఉద్యోగులకు నరేంద్ర మోదీ తీపికబురు చెప్పారు. ఇప్పటివరకు ప్రెగ్నెంట్ మహిళలకు ఆరునెలల పాటు మెటర్నిటీ సెలవులు ఇస్తున్న విషయం తెలిసిందే.
Pm modi: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న మహిళ ఉద్యోగులకు నరేంద్ర మోదీ తీపికబురు చెప్పారు. ఇప్పటివరకు ప్రెగ్నెంట్ మహిళలకు ఆరునెలల పాటు మెటర్నిటీ సెలవులు ఇస్తున్న విషయం తెలిసిందే.సాధారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ శాఖలలో పనిచేసే మహిళ ఉద్యోగులకు ఆరునెలల పాటు వేతనంతో కూడిన మెటర్నీటి సెలవులు ఇస్తుంటాయి. ఇది ఆయా రాష్ట్రాలలో సెలవుల్లో కాస్త ఎక్కువ, తక్కువగాను ఉండవచ్చు. చాలా వరకు ఆరు నెలల పాటు సెలవులు ఉంటాయి.
అద్దె విధానంతో ప్రెగ్నెంట్ ద్వారా తల్లులు అయిన వారికి కూడా మెటర్నిటీ లీవులు ఇవ్వాలని నిర్ణయించింది.సరోగసీ ద్వారా తల్లులైనా ప్రభుత్వ మహిళా ఉద్యోగులు ఇక నుంచి 6 నెలల ప్రసూతి సెలవులు తీసుకోవచ్చని కేంద్రం తాజాగా వెల్లడించింది. దీని కోసం.. చట్టంలోని 50 ఏళ్ల నాటి నిబంధనను తాజాగా కేంద్ర ప్రభుత్వం సవరించింది. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్ 1972లో మార్పులు చేసింది.తాజాగా చేసిన మార్పుల ప్రకారం.. తల్లి పిల్లల సంరక్షణ కోసం ఈ 6 నెలల పాటు సెలవులు తీసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా..
Surrogacy Mothers Central Govt Employees 6 Months Meternity Leaves Surrogacy Treatment
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
AP Ministers on Volunteers: వాలంటీర్ల కొంపముంచిన రాజీనామాలు.. భారీ షాకిచ్చిన ఏపీ మంత్రులుAP Ministers Sensational comments: తమ ప్రభుత్వం వచ్చాక జీతాలు కూడా పెంచుతాం. అని చెప్పాం ఇప్పుడు ఏం చేయలేం ఇది ప్రభుత్వ పాలసీ అని మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు.
और पढो »
Whatsapp Services: డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, మార్క్లిస్ట్లు వాట్సప్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చుWhatsapp and Digilocker features know how to download important documents వాట్సప్లో కొత్తగా ప్రారంభించిన ఛాట్బోట్ ఆప్షన్ ద్వారా ప్రభుత్వ డాక్యుమెంట్లను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
और पढो »
8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త, భారీగా పెరగనున్న కనీస వేతనం8th Pay Commission updates, central government likely to increase basic salary కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ ప్రభుత్వం శుభవార్త అందించనుంది. త్వరలో కనీస వేతనం 18 వేల నుంచి 21 వేలకు పెంచవచ్చు.
और पढो »
PM MOdi: రైతులకు గుడ్ న్యూస్.. రేపు పీఎం కిసాన్ నిధులు విడుదలచేయనున్న మోదీ.. డిటెయిల్స్ ఇవే..PM kisan 17 th scheme installment: ప్రధాని నరేంద్ర మోదీ.. రేపు వారణాసిలో రేపు ప్రధాని చేతులమీదుగా ‘పీఎం-కిసాన్’ పథకం కింద 17వ విడత నిధులను విడుదల చేయనున్నారు. దీంతో దేశవ్యాప్తంగా 9.26 కోట్ల మంది రైతులు లభ్ది పోందనున్నారు.
और पढो »
Marraige Dates: పెళ్లి చేసుకునే వారికి గుడ్ న్యూస్.. జూన్, జులై మాసాల్లోని శుభమూహుర్తాలు ఇవే..Auspicious wedding dates 2024: కొన్నిరోజులుగా మూఢాలు, శూన్యమాసాలతో పెళ్లిళ్లన్ని వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో యువతకు పండితులు తీపికబురు చెప్పారు. జూన్, జూలై మాసాల్లో శుభమూహుర్తాలు ఉన్నట్లు తెలిపారు.
और पढो »
Wine shops closed: ఆది, సోమ, మంగళవారం వైన్ షాపులు బంద్.. ఎందుకో తెలుసా?Wine shops closed: ఈ తేదీల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏపీ హోటల్స్, లాడ్జీలలో తనిఖీ కూడా చేయనున్నారు. అనుమానితులు కూడా అదుపులోకి తీసుకోనున్నారు.
और पढो »